SSC Exams | పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష సజావుగా ముగిసింది. తెలుగు, హిందీ ప్రశ్నపత్రాల లీకేజీకి కొందరు కుట్రలు పన్నిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అత్యంత పటిష్ఠంగా వ్యవహరిస్తున్నది. ఇంగ్లిష్ పరీక్ష ని�
SSC Paper Leak | విద్యార్థులంతా తమకు కేటాయించిన గదుల్లో ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో పరీక్ష రాస్తుంటే.. ప్రశ్న పత్రాలు బయట వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? ఇది లీకేజీ కాదు.. ఫక్తు రాజకీయమేనన
జిల్లాలో పదో తరగతి పరీక్షల విధులకు హాజరయ్యే విద్యార్థులు, సిబ్బంది, ఆకస్మిక తనిఖీకి వచ్చే వారు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా సెల్ఫోన్తో కేంద్రంలోకి అనుమతించరాదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
SSC Exams | ఉట్నూర్లో పదోతరగతి తెలుగు పేపర్ జవాబు పత్రాల సంచి మిస్సింగ్ కలకలం రేపింది. ఇందులో పూర్తిగా పోస్టాఫీస్ సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తున్నది. సోమవారం సాయంత్రం జవాబు పత్రాలు గల సంచి మిస్సవగా, రాత్�
TS Minister Talasani | పదవ తరగతి పరీక్షా పత్రం కాపీయింగ్ కేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేయాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
SSC Exams | పదో తరగతి వార్షిక పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం పరీక్షా సమయంలో తెలుగు ప్రశ్నప
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. భద్రాద్రి జిల్లాలో రెగ్యులర్ విద్యార్థుల కోసం 70, ప్రైవేట్ విద్యార్థుల కోసం 2 కేంద్రాలు మొత్తం 72కేంద్రాలను ఏర్పాటు చేశారు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు (Tenth Exams) ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన పరీక్షలు 12.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. మొదటి రోజుకావడంతో పరీక్ష సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్థ
నిర్మల్ జిల్లాలో సోమవారం నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశా రు. ఈ నెల 13 వరకు జరుగనున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,078 మంది విద్యార్థు లు హాజరుకానున్నారు.
టెన్త్ ఎగ్జామ్స్కు వేళయింది. నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. గతంలో 11 పరీక్షలు ఉండగా, ఈసారి 6 పరీక్షలకు �
నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మెదక్ జిల్లాలో 10,700 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా, 69 సెంటర్లు, సంగారెడ్డి జిల్లాలో ఎగ్జామ�
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సుమారు 5 లక్షల మంది హజరుకానున్నారు. విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, నిఘా కోసం 144 ఫ్లయింగ్ స్కాడ
SSC Exams | పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానుండగా, విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పరీక్షలు నిర్వహించనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస�
రేపటి (సోమవారం) నుంచి పదో తరగతి పరీక్షలు.. బాగా రాస్తామా లేదా అని ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థుల్లో కొంత టెన్షన్ సహజం. కానీ భయం, ఆందోళన వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే టెన్ జీపీఏ సాధించడ�
SSC Exam | ఆంధ్రప్రదేశ్(Andhara Pradesh) లో ఈనెల 3 నుంచి 18 వ తేదీవరకు పదో తరగతి(Tenth Exams) పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa) తెలిపారు.