హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. కొవిడ్ కారణంగా రెండేండ్ల తర్వాత ఈ పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు పరీక్ష కేంద్రాల వద్ద తల్లిదండ్రుల కోలాహ�
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని, లేదంటే చర్యలు తప్పవని మెదక్ కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్ల�
జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షకు 99.61 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
నేటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూ ర్తి చేశారు. జిల్లాలో మొత్తం 8,099 మంది విద్యార్థులు ప రీక్షలు రాయనున్నారు. అందులో 8,067 మంది రెగ్యుల ర్, 32 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీ�
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నా యి. పరీక్షల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించారు. మూడు జిల్లాల్లో మొత్తం 42, 003 మం�
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 22,564 మంది విద్యార్థులకు 117 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో 11,400 మంది విద్యార్థుల
పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించింది. ఈ ఏడాది మ�
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 నుంచి జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను శుక్రవారం ఎస్పీ ప్రవీణ్ కు
31 నుంచి పరీక్షలు.. ఓపెన్ ఇంటర్వి కూడా హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఓపెన్ టెన్త్లో ఆరు పేపర్లకే వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. రెగ్యులర్ ఎస్సెస్సీ తరహాలోనే ఓపెన్ స్కూల్స్కు కూడా 70 శాతం సిలబ�
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు అమయ్కుమార్, నిఖిల రంగారెడ్డి, ఏప్రిల్ 28, (నమస్తే తెలంగాణ)/పరిగి : ఇంటర్, పదోతరగతి
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో ఇంటర్, 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఇంటర్, పదో తరగతి పరీక్షలపై అధ�
హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 23వ తేదీ నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యు