AP 10th Exams Schedule | ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలను 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలను 2026 మార్చి 18 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. షెడ్యూల్నుప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇంటర్ పరీక్షలు మార్చి 18వ తేదీనే ముగియనున్నాయి.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, నిరుద్యోగులు దేశ రాజధానిలో సమర శంఖం పూరించారు. వేలాదిమంది నిరసనకారుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఢిల్లీ మార్మోగిపోయింది.
SSC Exams | పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు ఎత్తివేయాలన్న నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పాత పద్ధతిలోనే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. 20 శాతం ఇంటర్నల్ మార్కుల
హైదరాబాద్లోని (Hyderabad) సైదాబాద్లో విషాదం చోటుచేసుకున్నది. వీడియోగేమ్ ఆడొద్దన్నందుకు 16 ఏండ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్కు చెందిన బాలుడు ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు.
పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) ఉన్నట్టా? లేనట్టా? అంటే అధికారులు స్పష్టత ఇవ్వడంలేదు. ఇంతకీ ఈ విధానం రాష్ట్రంలో అమలు చేస్తారా? లేక ముగింపు పలుకుతారా? అన్న అంశంపై క్లారిటీ ఇవ్వడంలేదు.
పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థుల జీవితాలతో విద్యాశాఖ అధికారులు ఆటలాడుకుంటున్నారు. ఎంతో పకడ్బందీగా తరలించాల్సిన జవాబు పత్రాలను పోస్టాఫీస్ నుంచి తరలించే సమయంలో ప్యాకింగ్ చినిగిపోయి స
రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు (SSC Exams) ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభంకానున్న పరీక్షలు ఏప్రిల్ 4 వరకు జరుగనున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు న�
మరో 64 రోజుల్లో ప్రారంభమయ్యే పరీక్షల్లో మార్క్ చూపాలంటే ‘పది’ంతల ప్రణాళిక అవసరం. ఇందుకోసం నిత్యం ప్రిపరేషన్ అవసరమని ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. మెళకువలు, రివిజన్ ప్రధానమని.. ఫాలో అవుతే�
వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ఎస్సెస్సీ బోర్డు అధికారులు గురువారం విడుదల చేశారు. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
పదో తరగతిలో ఇంటర్నల్ మా ర్కుల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం స్వల్పంగా సవరించింది. ఈ ఒక్క విద్యాసంవత్సరంలో ఇంటర్నల్ మార్కులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది.