KTR | పదో తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చిరు కానుక అందజేస్తున్నారు. 'గిఫ్ట్ ఏ స్మైల్' ద్వారా ఏటా ఈ కానుక ఇస్తున్
SSC Hall Tickets | తెలంగాణ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను గురువారం విడుదల చేసింది. ఈసారి కొత్తగా 8096958096 నంబర్కు మెసేజ్ చేయడం ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది.
SSC Hall Tickets | పదో తరగతి వార్షిక పరీక్షల హాల్టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. ఈ సారి మూడు రకాలుగా హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని బోర్డు వెబ్సైట్లో విడుదల చేయడంతోపాటు తల్లిదండ్రుల వాట్సాప్కు స
Harish Rao | మంచి మార్కులు సాధిస్తే ఐప్యాడ్ గిఫ్ట్గా ఇస్తానని పదో తరగతి విద్యార్థులకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ
Viral News | మధ్యప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థిని పరీక్ష కేంద్రం వాష్రూమ్లో ప్రసవించటం అందర్నీ షాక్కు గురిచేసింది. ఇండోర్ జిల్లా బెత్మా ప్రాంతానికి చెందిన బాలిక మంగళవారం ధార్ జిల్లా పిథాంపూర్లో గణితం ప�
SSC Exams | మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఒక్కో పరీక్షకు మూడు నుంచి ఐదు రోజుల వ్యవధి ఉండడంతో ఈ గ్యాప్ వ�
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు పదో తరగతి వార్షిక పరీక్షలు అడ్డంకిగా మారనున్నాయా..? ఈ పరీక్షల షెడ్యూల్తో ఎన్నికలకు ఇబ్బందులు తప్పవా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. అటు పరీక్షలుండటం.. వీలైనంత త్వరగ�
TG SSC Exam Schedule | తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
AP 10th Exams Schedule | ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పరీక్షలను 2026 మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలను 2026 మార్చి 18 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. షెడ్యూల్నుప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇంటర్ పరీక్షలు మార్చి 18వ తేదీనే ముగియనున్నాయి.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, నిరుద్యోగులు దేశ రాజధానిలో సమర శంఖం పూరించారు. వేలాదిమంది నిరసనకారుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఢిల్లీ మార్మోగిపోయింది.
SSC Exams | పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు ఎత్తివేయాలన్న నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పాత పద్ధతిలోనే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. 20 శాతం ఇంటర్నల్ మార్కుల
హైదరాబాద్లోని (Hyderabad) సైదాబాద్లో విషాదం చోటుచేసుకున్నది. వీడియోగేమ్ ఆడొద్దన్నందుకు 16 ఏండ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్కు చెందిన బాలుడు ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు.