TTD: బీహార్లో సరికొత్త శ్రీవారి ఆలయాన్ని నిర్మించనున్నారు. దీని కోసం ఆ రాష్ట్ర సర్కారు భూమిని కేటాయించింది. పాట్నా సమీపంలో సుమారు 15 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు సీఎం సామ్రాట్ చౌదరీ తెలిప�
త్రిపురలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీ టీడీ సిద్ధంగా ఉన్నదని, ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే ఆలయాన్ని నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు తెలిపారు.
Chandrababu | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ రెండవ ప్రాకారం అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు.
Indian Cricketer Sricharani | మహిళా క్రికెట్ వరల్డ్ కప్లో విజయంలో కీలకపాత్ర వహించిన భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలలో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంపై టీటీడీ సీరియస్గా పరిగణించింది. ఈ మేరకు శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చి రీల్స్, ఫొటో షూట్ చేస్తూ తోటి భక్తులకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠ�
తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు తిరుపతిలోని ఇతర అనుబంధ ఆలయాల్లో స్వామివారికి భక్తులు కానుకలుగా ఇచ్చిన మొబైల్ ఫోన్లను వేలం వేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్