Suprabhata Seva | పవిత్రమైన ధనుర్మాసం ఆదివారం ముగియడంతో సోమవారం ఉదయం తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ( Suprabatha Seva) నఃప్రారంభమైంది.
Tirumala | తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్లాట్ టైం టోకెన్లు (Slat Time Tokens) పొందిన భక్తులకు మాత్రమే దర్శనాన
సిద్దిపేటలో శ్రీవారి ఆలయం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. సోమవారం తిరుమలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..
తిరుమలలో విపత్తుల నివారణకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులను టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి కోరారు. ప్రకృతి పరంగా ఎదురయ్యే సవ�
పద్మావతి అమ్మవారికి సారె | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు.
TTD : ఈ నెల 18 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. బుధవారం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరి