Srisailam | ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో అమావాస్య సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ విభూది గంధ జలాలు, బిల్�
Srisailam | కార్తీక సోమవారం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.చివరి సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో క్షేత్రం శివనామస్మరణతో మారుమో�
Srisailam Temple | ప్రముఖ శ్రీశైల దేవస్థానంలో కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా కేదారగౌరీ వత్రాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకారమండపంలో రెండు విడతల్లో వత్రాలు జరిగాయి. సామూహిక కేదారగౌరీ వ్ర�
Srisailam | శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులకు సేవలందించేందుకు ఉండే దేవస్థానం అధికారులు సిబ్బంది విధులు నిర్వహించడంలో అలసత్వం చూపిస్తూ అక్రమాలకు పాల్పడితే ఎంతవారినైనా ఉపేక్షించేది లేదంటూ ఈవో చంద్�
Rathotsavam | ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో మల్లికార్జునస్వామి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వర్ణ రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆలయంలో మంగళవారం ఉదయం అర్చక వేదపండితులు పంచామృతాభిషేకాలు, వివిధ రకాల ఫలోదకాలు, శుద�
Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయానికి రూ.4.14కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. క్షేత్రంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో పటిష్ఠమైన నిఘానేత్రాల మధ్య ఆలయ అధికారులు సిబ�
Srisailam | జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
Aghori | ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరీ (Aghori) ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) లో ప్రత్యక్ష మయ్యారు. కార్తీక మాసంలో ప్రముఖ శైవ క్షేత్రాలను వరుసగా సందర్శిస్తున్న అఘోరీ శ్రీశైలం శ�
Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. 4.30 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు దర్శన
Srisailam Temple | ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో త్రయోదశి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినట్లు ఈవో చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఉదయం కుమారస్వామికి మంగళవారం విశేషార్చ
Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి హుండీ ద్వారా ఆదాయం భారీగా సమకూరింది. ఆలయ హుండీలను గురువారం లెక్కించారు.