Srisailam Temple | ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో అమావాస్య సందర్భంగా బయలు వీరభద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన వీరభద్రుడికి ప్రతి మంగళ, అమావాస్య రోజుల్లో దేవస్థానంలో విశేష అర్చనలు నిర�
Srisailam Temple | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో జనవరి ఒకటిన మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం రద్దు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. సెలవు, న్యూ ఇయర్ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉం
Srisailam Temple | దేవదాయశాఖ నిబంధనల మేరకు శ్రీశైలక్షేత్ర పరిధిలో అన్యమత ప్రచారం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలు, అన్యమత చిహ్నాలు ప్రదర్శించడంపై నిషేధం విధించినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.
Srisailam Temple | భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించినట్లు ఈవో శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్వామివారి ఆలయం వెనుక భాగంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వ
Srisailam Temple | ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆరుద్ర నక్షత్రం, సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద
Srisailam Temple | జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో మార్గశిరమాసం పౌర్ణమి సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అలాగే, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ పరివార
Srisailam Temple | భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రమైన శ్రీశైలం భక్తులతో సందడిగా కనిపించింది. వరుసగా సెలవులు రావడంతో క్షేత్రానికి భక్తులు తరలివచ్చారు. మార్గశిర మాస పౌర్ణమి ప్రత్యేక శోభ సంతరించుకున్నది. ఈ
Sparsha Darshanam | శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. ప్రతి శని, ఆది, సోమవారాలు, సెలవుదినాలు, రద్దీ రోజుల్లో స్వామివారి స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిప
Maha Shivaratri 2025 | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవా
Srisailam Temple | శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా ఎం శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ఈవోగా బుధవారం ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను గురువారం ఆలయ�
Srisailam Temple | జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. క్రమంలో దర్శన విధానంలో మార్పులు చేసినట్లు ఈవో చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్ర
Srisailam | ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో అమావాస్య సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ విభూది గంధ జలాలు, బిల్�
Srisailam | కార్తీక సోమవారం సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు.చివరి సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో క్షేత్రం శివనామస్మరణతో మారుమో�
Srisailam Temple | ప్రముఖ శ్రీశైల దేవస్థానంలో కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా కేదారగౌరీ వత్రాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకారమండపంలో రెండు విడతల్లో వత్రాలు జరిగాయి. సామూహిక కేదారగౌరీ వ్ర�
Srisailam | శ్రీశైలం మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులకు సేవలందించేందుకు ఉండే దేవస్థానం అధికారులు సిబ్బంది విధులు నిర్వహించడంలో అలసత్వం చూపిస్తూ అక్రమాలకు పాల్పడితే ఎంతవారినైనా ఉపేక్షించేది లేదంటూ ఈవో చంద్�