SLBC Tunnel | శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) పనుల్లో భారీ దోపిడీకి రంగం సిద్ధమైంది. అసలు పని కంటే కొసరు పనికే వేల కోట్ల రూపాయలు పెరిగిపోయాయి. ఏడాది తిరుగకుండానే బడ్జెట్ ఏకంగా మూడింతలు పెరిగింద�
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాలు కడుతున్న బ్యారేజీలు, రిజర్వాయర్లతో తెలంగాణ రైతాంగానికి మరణ శాసనమే మిగులుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్�
Gundrevula Reservoir | నాడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హెచ్చరికలతో ఏపీ నిలిపివేసిన గుండ్రేవుల రిజర్వాయర్ను మళ్లీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. తుంగభద్రా నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానిక�
తెలంగాణలో అత్యధికంగా 35 లక్షల ఎకరాలు సాగుకు యోగ్యమైన భూమి ఉన్న ప్రాంతం ఉమ్మడి పాలమూరు జిల్లా. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసిన పాపానికి అతి ఎక్కువగా నష్టపోయిన జిల్లా పాలమూరు అనే విషయం తెలిసిందే.
Srisailam Reservoir | తెలంగాణ ప్రజలు అనుమానించినంత పనైంది. ఈ ప్రాంత ఇంజినీర్ల హెచ్చరికలు బేఖాతరవుతున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కండ్ల ముందే కనిపిస్తున్నది.
కృష్ణా జలాల్లో ఏపీ జలదోపిడీ కొనసాగుతున్నది. ఈ నీటి సంవత్సరానికి సంబంధించి ఏపీ కోటా ఇప్పటికే పూర్తయింది. అయినా ఇప్పటికీ ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి జలాలను యథేచ్ఛగా మళ్లిస్తున్నది.
కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలిస్తున్న ఏపీని నిలువరించడంలోనే కాదు.. నీటి వాటాలను తేల్చడంలోనూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పూర్తిగా చేతులెత్తేసింది.
శ్రీశైల జలాశయం నుంచి శనివా రం ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా 10 అడుగుల మేర ఎత్తి 1, 59,912 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల గేట్లద్వారా 1,70,064 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 32,567, సుంకేసుల న�
కృష్ణా, గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు వర ద కొనసాగుతున్నది. ఆదివారం జూరాలకు లక్ష క్యూసెక్కుల వరద రావడంతో 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల మొత్తం అవుట్ఫ్లో 1,17,846 క్యూ సెక్కులుగా �
శ్రీశైలం జలాశయం 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,33,720 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. శనివారం జూరాల డ్యాం నుంచి 41,112 క్యూసెక్కు లు, విద్యుదుత్పత్తి ద్వారా 38,879 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 30,653 క్య
కృష్ణా, తుంగభద్ర నదులకు వరద తగ్గుముఖం పట్టింది. శనివారం జూరాలకు 95 వేల క్యూసెక్కులు వస్తుండగా.. డ్యాం 6 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.