రాజు సరిగా లేకపోతే రాజ్యం చీకట్లో మగ్గుతుందట! ప్రస్తుతం తెలంగాణ నీటిపారుదల రంగం దుస్థితి ఇలాగే తయారైంది. కఠోరంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. తెలంగాణ ఉద్యమ భూమికల్లో నీళ్లు ప్రధానమైనవి. కృష్ణా జలాల్లో అంతులే�
సాగర్ డ్యామ్ దురాక్రమణ నేపథ్యంలో వివాద పరిష్కారం కోసం శుక్రవారం నిర్వహించనున్న స మావేశాన్ని వాయిదా వేయాలని కేంద్ర జల్శక్తిశాఖకు తెలంగాణ సర్కారు విజ్ఞ ప్తి చేసింది.
ఒకప్పుడు చెలిమెలు, చేద బావులు.. ఆగిఆగిపోసే వ్యవసాయ బోరుబావుల పంపుల వద్ద తెచ్చుకునే ఉప్పు నీటితో గిరిజనులు దాహార్తిని తీర్చుకునేవారు. బోర్లలో వచ్చే ఫ్లోరైడ్తో గొంతు తడుపుకొనే దైన్యస్థితి. తెలంగాణ ప్రభు�
శివుని జటాజూటం నుంచి దూకే గంగా ప్రవాహంలా, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలు పాలమూరు భూముల వైపు పరుగులు తీసే అద్భుత సన్నివేశాన్ని ఆవిష్కరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పురాణ పురుషుడైన భగీరథుడిని �
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాకారంతో వలస బిడ్డల గోస తీరనున్నది. సమైక్య పాలకుల చేతిలో బందీ అయిన కృష్ణమ్మ తెలంగాణకు పచ్చ తోరణం కడుతున్న వేళ మన బతుకులు మారనున్నాయి.
నేటి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభ పండుగకు ఉమ్మడి జిల్లా జనం భారీగా తరలివెళ్లనున్నారు. నార్లాపూర్ రిజర్వాయర్లోకి కృష్ణా జలాలను తరలించే అపూర్వ ఘట్టానికి సీఎంకేసీఆర్ శనివారం శ్రీకారం చు�
కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటైన కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒంటెత్తు పోకడలతో విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహర�
భారీ వర్షాలతో గోదావరి రివర్ బేసిన్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, మిడ్మానేరు, ఎల్ఎండీ ప్రాజెక్టుల పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టానికి చేరుకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగుతుండగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కడెం, ఎస్సారెస్పీ నుంచి వరద తగ్గినా, స్థానికంగా కురిసిన రికార్డుస్థాయి వర్షాలతో గోదావరికి వరద పోట�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొద్దిరోజుల కిందటి వరకూ లోటు వర్షపాతం ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పలు మండలాల్లో అదనపు వర్షపా�
కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఆయా
ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం రాత్రే ఆల్మట్టి ప్రాజ
మండలంలోని జటప్రోల్ గ్రామంలో ని అతిపురాతన ఆలయంలో వెలిసిన మదన గోపాలస్వామి రథోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం 7 గంటలకు కనులపండువగా నిర్వహించారు. గత 40 ఏండ్ల కిందట పాత జటప్రోల్ గ్రామంలో మదన గోపాలస్వా మి బ్రహ్�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) బృందం నాగార్జునసాగర్, శ్రీశైలంతోపాటు పలు ప్రాజెక్టుల సందర్శనకు రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నది.