రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగుతుండగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కడెం, ఎస్సారెస్పీ నుంచి వరద తగ్గినా, స్థానికంగా కురిసిన రికార్డుస్థాయి వర్షాలతో గోదావరికి వరద పోట�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొద్దిరోజుల కిందటి వరకూ లోటు వర్షపాతం ఉండగా ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పలు మండలాల్లో అదనపు వర్షపా�
కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఆయా
ప్రాజెక్టులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం రాత్రే ఆల్మట్టి ప్రాజ
మండలంలోని జటప్రోల్ గ్రామంలో ని అతిపురాతన ఆలయంలో వెలిసిన మదన గోపాలస్వామి రథోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం 7 గంటలకు కనులపండువగా నిర్వహించారు. గత 40 ఏండ్ల కిందట పాత జటప్రోల్ గ్రామంలో మదన గోపాలస్వా మి బ్రహ్�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) బృందం నాగార్జునసాగర్, శ్రీశైలంతోపాటు పలు ప్రాజెక్టుల సందర్శనకు రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నది.
Srisailam|శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.అధికారులు ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.స్పిల్ వే ద్వారా 2.25 లక్షల క్యూసెక్కుల
Srisailam project | ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జూరాల నుంచి శ్రీశైలం వరకు కృష్ణమ్మ ఉరకలేస్తోంది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతున్నది. విభజన చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రాల అభ్యంతరాలను, విజ్ఞప్తులను పట్టించుకోకుండా కేంద్రం చేతిలో కీలుబొమ�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద స్వల్పంగా పెరిగింది. ఆదివారం సాయంత్రానికి 2.08 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా డ్యాం 36 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల డ్యాంకు వరద పెరుగుతున్నది. శుక్రవారం సాయంత్రానికి 2.66లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజె క్టు 43గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి 28,718క్యూసెక్కులు విని