శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుండి వరద నీరు నిలకడగా వస్తుంది. శనివారం జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 22,086 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 70,506 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయ
వరదలు వచ్చి మునిగిపోతే రాజకీయం చేసుడా? ఇప్పటి వరకు 110 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేశాం ఆ నీళ్లన్నీ ఎక్కడి పోయాయి? ఎవరు తాగారు? ఎంపీ ఉత్తమ్కు ప్రాజెక్టుపై కనీస అవగాహన లేదు మోదీ విధానాలతో దేశ ప్రతిష్ఠ మసకబారుతు
శ్రీశైలం : శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుండి వరద నీరు నిలకడగా వస్తుంది. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటిమట్టం 882 అడుగలకు చేరింది. శుక్రవారం ఉదయం జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 40,446 క్యూసె
Jurala | ఎగువన భారీ వర్షాలతో కృష్ణమ్మకు వరద మొదలైంది. కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు పెద్దఎత్తున వరద నీరు వచ్చిచేరుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 1,06,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
జోగులాంబ గద్వాల్ : వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అమరచింత మండల పరిధిలోని ప్రియదర్శని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎగువప్రాంతాల్లోని నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టుల నుంచి
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మొదలైంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 12,933 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్�
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్దేశించిన అంశాలపై చర్చ హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయం మేరకు వివిధ అంశాలపై అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన రిజర్వాయర్ మేన�