Jurala | ఎగువన భారీ వర్షాలతో కృష్ణమ్మకు వరద మొదలైంది. కర్ణాటకలో ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు పెద్దఎత్తున వరద నీరు వచ్చిచేరుతున్నది. జలాశయంలోకి ప్రస్తుతం 1,06,500 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
జోగులాంబ గద్వాల్ : వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అమరచింత మండల పరిధిలోని ప్రియదర్శని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ఎగువప్రాంతాల్లోని నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టుల నుంచి
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మొదలైంది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 12,933 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్�
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్దేశించిన అంశాలపై చర్చ హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయం మేరకు వివిధ అంశాలపై అధ్యయనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన రిజర్వాయర్ మేన�
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి చేర్చవద్దని తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు అసిస్టెంట్ ఇంజనీర్ల సంఘం కోరింది. సంఘం ప�
Srisailam Project | శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టును కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకువచ్చే అంశంపై చర్చించేందుకు ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మను విద్యుత్ శాఖ ఏఈల సంఘం ప్రతినిధులు కలిశారు.
శ్రీశైలం ప్రాజెక్టు | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తివేశారు. ఎగువనుంచి 2,20,810 క్యూసెక్కుల నీరు వస్తుండగా,
Srisailam Dam | శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద | కృష్ణానది పరీవాహక ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతున్నది. మంగళవారం ఉదయం జూరాల ప్రాజెక్టు ద్వారా 75,947 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్�
తెలంగాణకు ఒకరిది ద్రోహం మరొకరిది తీవ్రమైన నిర్లక్ష్యం వాటి స్వార్థం వల్లే ఈనాటి దుస్థితి సమైక్య రాష్ట్రం నుంచీ తప్పని గోస ఎన్నడూ నిలదీయని కాంగ్రెస్ గణం ఎప్పుడూ గొంతెత్తని కాషాయ దళం దశాబ్దాలుగా దక్కని
నాగార్జునసాగర్, సోమశిల నుంచి శ్రీశైలం వరకు యాత్ర రేపటినుంచి అమలుకానున్న టూరిజం ప్యాకేజీలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛమైన గాలిలో సేదదీరుతూ, ప్రకృతి అందాలను వీక్షిస్తూ కృష్ణా నదీలో ఆరున్