అరుదుగా కనిపించే కృష్ణ జింకలు జీవించలేకపోతున్నాయి. గోదావరి తీరాన కనువిందు చేసే జింకలు కనుమరుగవుతున్నాయి. వేలల్లో ఉండే జింకలు ఇప్పుడు వందలకు చేరాయి. ఇలాగే చూస్తూ పోతే ఈ ప్రాంతంలో పూర్తిగా కనుమరుగయ్యే పర�
మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ జలాశయాన్ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులు మంగళవారం సందర్శించారు. హైదరాబాద్ సీఈ హైడ్రాలజీ ఆధ్వర్యంలో కాకతీయ, సరస్వతీ, లక్ష్మి, వరద కాలువలతోపాటు గోదావరి న
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నిరంతర వరద కొనసాగుతున్నది. వర్షాభావ పరిస్థితులతో జూన్ మాసంలో ఆందోళన కలిగించిన ప్రాజెక్టు పరిస్థితి జూలై, సెప్టెంబర్ మాసాల్లో భారీ ఇన్ఫ్లోలతో ఆశాజనకంగా మారింది.
గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. మంజీర పరవళ్లు తొక్కుతున్నది. భారీ వర్షాలతో రెండు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలో కురిసిన వానలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పో�
Sriramsagar Project | అల్పపీడనం కారణంగా మహారాష్ట్ర, తెలంగాణ జిల్లాలోని నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటిపారుదల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుంది.
ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారుతున్నది. వానకాలం మొదలైనప్పటి నుంచి నీరు రాక, ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులను కలవర పెట్టిన ఎస్సారెస్పీ కొద్ది రోజుల నుంచి జలకళ సంతరించుకుంట
గోదావరిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి రెండు రోజుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడం తో సరస్వతీ ఆయకట్టుకు సాగునీటి భరోసా కలిగింది. 15 రో జుల క్రితం వరకు గోదావరిలోకి వరద రాకపోవడంతో ప్రభు త్వం క�
ఎక్కడి కాళేశ్వరం.. ఎక్కడి శ్రీరాంసాగర్... దిగువ 300కిలోమీటర్ల నుంచి వరద కాలువ ద్వారా ఎదురెక్కుతూ ఎగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో కాళేశ్వరం జలాలు కలిసే అద్భుత ఘట్టాన్ని చూస్తున్న రైతులంతా సంబురపడుత�
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నిజామాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలు అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా తరలివెళ్తున్నాయి. ఈ ఎత్తిపోతల పథకం సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను తీరుస్తుండడ�
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో రైతులకు స్వర్ణయుగం నడుస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. రైతును రాజును చేసే మనసున్న మహా�
కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత సృష్టి అని, కేసీఆర్ సీఎంగా ఉండటం వల్లే ఈ ప్రాజెక్టు నిర్మితమైందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు రైతులకు సాగునీరివ్వాలన్న లక్ష్యంతో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆరంభంలో బాగానే ఉన్నా.. రానురాను తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. చివరకు వట్టిపోయి ప్రాజెక్టు పరిధిలోని రై