కరీంనగర్ నుంచి ఖమ్మం వరకు రైతులకు సాగునీరివ్వాలన్న లక్ష్యంతో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆరంభంలో బాగానే ఉన్నా.. రానురాను తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. చివరకు వట్టిపోయి ప్రాజెక్టు పరిధిలోని రై
కరువు కాటకాలు ఉన్న ప్రాంతాల ప్రజల గొంతు తడిపిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆడబిడ్డలు బిందెలు పట్�
పక్కనే గోదావరితోపాటు దాని ప్రధాన ఉపనది మానేరు ఉన్నా నాడు గుక్కెడు నీటికోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్పుడు అరిగోస పడ్డది. సాగునీటి సంగతి పక్కన పెడితే తాగునీటికీ అష్టకష్టాలు పడింది. ‘మా నీళ్లు గోదావరి పా
నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్లోకి స్వల్పంగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. 2,748 క్యూసెక్కుల వరద వచ్చి చేరిందని పేర్కొన్నారు.
Floods | ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. నిజామబాద్ జిల్లాలోని శ్రీరాంసారగ్ ప్రాజెక్టులోకి 3.10 లక్షల క్యూసెక్కుల
నిజామాబాద్, జూన్ 22 : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 4,629 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. బుధవారం సాయంత్రానికి మరింత ఇన్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు | శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 764క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. కాకతీయ కాలువకు 50, మిషన్ భగీరథ తాగు నీటి అవసరాలకు 152 క్యూసెక్కులను వినియోగిస్తున్నారన్నా�
మెండోరా, అక్టోబర్ 4: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 33 వరద గేట్లతో 1,58,780 క్యూసెక్కుల మిగులు జ లాలను గోదావరిలోకి విడుదల చే
శ్రీరాంసాగర్కు భారీగా వరద.. 16గేట్ల ద్వారా నీటి విడుదల | నిజామాబాద్ జిల్లాల్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భారీగా వరద ప్రవాహం వస్తున్నది. ఇప్పటికే జలాశయం పూర్తిస్థాయిలో నిండడంతో
శ్రీరాంసాగర్ | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోట్టెత్తింది. ఎగువన ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి 3.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 33 వరద గేట్లను
కాకతీయ కాలువకు 4వేల క్యూసెక్కులు విడుదలసీఎం కేసీఆర్కు మంత్రులు కొప్పుల, వేముల, గంగుల కృతజ్ఞతలుహైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో �