ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా త్రిపురారం మండల మాజీ అధ్యక్షుడు అనుముల శ్రీనివాస్రెడ్డి, ఇన్చార్జి అధ్యక్షుడు పామోజు వెంకటాచారి అన్నారు. సోమవారం మండలంలోని పెద్�
పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి�
సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్గా శ్రీనివాస్రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు కమిషనర్గా విధుల్లో ఉన్న ప్రసాద్ చౌహాన్ను హైదరాబాద్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర�
జర్నలిస్టులు నైతిక ప్రమాణాలు పాటించాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) అన్నారు. పాత్రికేయులు కనీస ధర్మం పాటించడం లేదని విమర్శలు ఈమధ్య బాగా పెరిగాయని, అందుకు కారణం మనమేనని చెప్పారు.
KARIMNAGAR BRS | చిగురుమామిడి, ఏప్రిల్ 10: బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ సంబరానికి గులాబీ శ్రేణులు చీమల దండులా తరలిరావాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
టన్నెల్ బోర్ మిషన్ (టీబీఎం) నడుస్తున్నప్పుడు పైనున్న కొండలు అదురుతున్నాయి.. నీటి ఊటలు.. మట్టితో కలిసి పడుతున్నాయి.. ప్రమాదం ఉందని ముందే తెలిసినప్పటికీ.. సర్కార్ ఆదేశాలతో పనులు చేపట్టిన కంపెనీ కార్మికు�
సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కాఫీ విత్ ఏ కిల్లర్'. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ స�
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మం డలం రేజర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కనుమతరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అతడి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే�
Harish Rao | తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు కేసీఆర్.. టీఆర్ఎస్ అంటే గుర్తొచ్చే పేరు కేసీఆర్.. కానీ తెలంగాణ భవన్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి పేరు అని మాజీ మంత్రి, సిద్దిపేట �
అరవై లక్షల మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఆప్తుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని, ఆయన 20 ఏళ్ల పాటు సేవలందించినందుకు పార్టీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్క�
KCR | బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణవాది ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘనంగా సత్కరించారు. ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన శ్రీనివా�
Media Academy | తెలంగాణలో ఆరునెలల కాలంలో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఖమ్మంలో బుధవారం ప్రారంభమైన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర మహాసభలో యూనియన్కు చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఉదయం ప్రారంభ సభ, మధ్యాహ్నం రాష్ట్ర డెలిగేట్ల సమావేశం నిర్వహించారు. ఇందులో యూని�