Geethanjali Malli Vachindi | టాలీవుడ్ హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’. 2014లో కామెడీ అండ్ హార్రర్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఈ సినిమాలో శ్రీన�
ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శనివారం కొనసాగింది. మూడో రోజూ ప్రజలు దరఖాస్తు చేసేందుకు పోటీపడ్డారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో దరఖాస్తులు వెల్లువెత్త
ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామానికి చేరిన దరఖాస్తు పత్రాలను.. కాంగ్రెస్ నేత శ్రీనివాస్రెడ్డి బలవంతంగా గుప్పిట్ల�
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు రైతులకు చేస్తున్న సూచనలు సత్ఫలితాలిస్తున్నాయి. రైతువేదికల్లో తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్న వ్యవసాయ�
శివ కంఠమనేని, రాశి, నందితాశ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టించాయి. యలాల మండలం జుక్కేపల్లి సమీపంలోని ఆర్బీఎల్ (RBL) ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహిస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ వ్యభిచారిగా వ్యవహరిస్తున్నారు.. టికెట్లు అమ్ముకుంటూ రాజకీయ బ్రోకర్గా మారాడని ఆదిలాబాద్లో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాయకులు సాజిద్ఖాన్, గం�
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో పది రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన దసరా షాపింగ్ బొనాంజా ఆహ్లాదంగా ముగిసింది. ప్రతి రోజూ విజేతలకు విలువైన బహుమతులు ప్రదానం చేసి వారిలో సంతోషాన్ని నింప�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ నేతలు టికెట్లకోసం సిగపట్లు పడుతున్నారు. మాజీ మంత్రులు చిన్నారెడ్డి, నాగం జనార్దన్రెడ్డికి కూడా టికెట్ దక్కదనే ప్రచారం జోరందుకున్నది.
కబడ్డీ..ఈ గ్రామీణ క్రీడకు ఉన్న క్రేజే వేరు. దేశంలో క్రికెట్ తర్వాత అత్యంత అభిమానగణాన్ని పొందిన క్రీడగా కబడ్డీ వెలుగొందుతున్నది. గ్రామీణ స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన కబడ్డీలో మన తెలంగాణ వాసి
సాయికుమార్, శ్రీనివాస రెడ్డి, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మూడో కన్ను’. అమెరికాలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా కేవీ రాజమహి నిర్మిస్తున్న ఈ ఆంథాలజీ చిత్రానికి సూరత్ రాంబాబు,కె.బ్రహ్మయ్య ఆచార్య, క�
మండలంలోని కొలిప్యాక్ గ్రామశివారులో ఉన్న ఆనందగిరి లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంపై పర్యవేక్షణ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నా రు. హైదరాబాద్ నుంచి శనివారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్లో కలెక్టర్ ఎస్.వెంక�