బోధన్ పట్టణంలోని ఆచన్పల్లిలో రుద్ర కమ్యూనిటీ ఆధ్వర్యంలో భోగి వేడులను శనివారం ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు వేయడంతోపాటు, మహిళకు ముగ్గులు, పిల్లలకు గాలిపటాల పోటీలు నిర్వహించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నది. ప్రభుత్వ మద్దతు ధరకు రైతులు ధాన్యం విక్రయించి లబ్ధి పొందుతున్నారు. గతంలో ధాన్యం విక్రయించేందుకు రైతు లు అనేక ఇబ్బందులు పడే�
చర్లపటేల్గూడ పరిధిలోని మిగులు భూమి కోసం పోటీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మట్టారెడ్డి, శ్రీనివాస్రెడ్డి ఘర్షణ ముఠాను తయారుచేసి హత్యలకు పాల్పడిన మట్టారెడ్డి మట్టారెడ్డితో పాటు ఐదుగురు అరెస్టు..పరారీల�
వచ్చే నెల 3 నుంచి మహా పాదయాత్ర ముత్యంపేట్ నుంచి నిజామాబాద్ దాకా మీడియాతో రైతు వేదిక నాయకుల వెల్లడి మెట్పల్లి, ఫిబ్రవరి 21: ఆరుగాలం కష్టపడి పండించిన పసుపు పంటకు మద్దతు ధర కోసం రైతులు మరోసారి ఉద్యమించేందు�
ఏడు కుటుంబాలకు ఏడాదంతా ఉపాధికాలేజీ విద్యార్థులకూ ‘ఆరుతడి’పై అవగాహనసూర్యాపేట, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆరుతడి, ఉద్యాన పంటలు పండిస్తున్న ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థులకు కూడా వాటిపై అవగాహన కల్పిస్తూ పలువ
ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుహైదరాబాద్, అక్టోబర్ 30( నమస్తే తెలంగాణ)/ మంచాల: ఆధునిక పద్ధతుల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్లకు చ�
శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. శేఖర్రెడ్డి ఎర్రా దర్శకుడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 27న
శ్రీనివాస్రెడ్డి, దీక్షిత్శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. అభిలాష్రెడ్డి దర్శకుడు. పి. అచ్యుత్ రామారావు నిర్మాత. మంగళవారం ట్రైలర్ను చిత్రబృందం విడ