ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, నీతి, నిజాయితీతో పనిచేస్తూ వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకునేవారే నిజమైన జర్నలిస్టులు అని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం బషీర్బాగ్లో�
ఆదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసావర్గాంలోని సర్వే నంబర్ 72/3 లో జరిగిన 11 అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ చేపట్టాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్రెడ్డి డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శీనివాస్ రెడ్డి పేరొన్నారు. బుధవారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన జర్నలిస్టుల సంక్
నెలలుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంలేదంటూ రైతులు ఆందోళన చెం దుతుంటే మరోవైపు మంత్రులు హడావుడి చేస్తూ కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ ఫొటోలకు పోజులివ్వడంతోనే సరిపోతోంది.
అర్హులైన ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్ట్ కు అక్రెడిటేషన్ కార్డు రావాలని, ఆ దిశలో అందరికి అక్రిడేషన్ కార్డు అందేలా అందేలా కృషి చేస్తామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మోకాలి గాయంతో చికిత్స పొందుతూ విశ్రాంతి పొందుతున్న గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజును తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్
కే శ్రీనివాసరెడ్డి పరామర్శించారు.
రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమేనా..? అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రశ్నించారు. ఆదివారం సారంగాపూర్ మండల కేంద్రంతోపాటు బట్టపల్లి, పోతారం, గణేశ్పల్లి, లక్ష్మీదేవిపల్లి, తదితర గ్ర
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేటీకే - 6ఇంకె్లైన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ శ్రీనివాస్రెడ్డి మిస్టర్ కోల్ ఇండియా టైటిల్ విన్నర్గా నిలిచారు. నాగపూర్లో జరుగుతున్న కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ వెయ
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తిమ్మాపూర్ తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి సూచించారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రామక్రిష్ణకాలనీ లో గ్రామస్థాయి వాలీ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు.
ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతలపాణి శ్రీనివాస్రెడ్డిని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి
రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవడం పాటు మున్నేరు వాగుకు భారీ వరద వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుకూలంగా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని ఎదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, ఖమ�
Gadwal : అధికలోడు కరెంటుతో ఇబ్బందులు పడుతున్న రైతులందరూ కొత్త ట్రాన్స్ఫార్మర్ల(Transformers) కోసం డీడీలు చెల్లించాలని.. అప్పుడు కొత్త ట్రాన్స్ఫార్మర్లు అందజేస్తామని విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) పేర