కొలంబో: భారత క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్ సైతం కరోనా బారినపడ్డారు. ఇటీవలే ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు పాజిటివ్ రావడంతో అతడితో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది ఆటగాళ్లను కొలంబోలోని
చివరి టీ20లో భారత్ ఓటమి కొలంబో: ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన టీ20 సిరీస్లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. కరోనా వైరస్ కలకలంతో ప్రధాన ఆటగాళ్లు 10 మంది అందుబాటులో లేకుండా పోవడంతో నెట్ బౌలర్లను తుది జట్టులో ఆడ�
ఒత్తిడిలో టీం ఇండియా.. ఐదు ఓవర్లలో 4 వికెట్లు ఔట్!|
కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో గురువారం రాత్రి శ్రీలంకతో జరుగుతున్న మూడవ, చివరి టీ-20 ....
భారత్పై లంక విజయం..నేడు ఫైనల్ కొలంబో: కరోనా కలకలంతో ఒకరోజు ఆలస్యంగా జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో.. ఉన్న వనరులతోనే బరిలోకి దిగిన ధావన్ సేన ఉత్కంఠ పోర
భారత్, శ్రీలంక టీ20 సిరీస్కు వైరస్ దెబ్బ రెండో టీ20 నేటికి వాయిదా కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది. టీమ్ఇండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్గా త�
నేడు భారత్, శ్రీలంక రెండో టీ20 కొలంబో: వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు.. పొట్టి ఫార్మాట్లోనూ తొలి విజయంతో మంచి జోరుమీదున్న టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున�
నేడు భారత్, శ్రీలంక తొలి టీ20 కొలంబో: యువ ఆటగాళ్లు సత్తాచాటడంతో శ్రీలంకపై వన్డే సిరీస్ను సొంతం చేసుకున్న భారత్.. టీ20 సిరీస్కు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి టీ20 జరు�
నేడు భారత్-శ్రీలంక మూడో వన్డే కొలంబో: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను క్లీన్స్వీప్ చేసేందుకు టీమ్ఇండియా తహతహలాడుతున్నది. ఇప్పటికే సిరీస్ను తమ ఖాతా లో వేసుకున్న ధవన్ కెప్టెన్సీలోని యువ భారత్.. శుక
న్యూఢిల్లీ: కరోనా కేసులు వెలుగుచూడటంతో భారత్, శ్రీలంక మద్య జరుగాల్సిన వన్డే సిరీస్ను రీషెడ్యూల్ చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య ఈ నెల 13న తొలి వన్డే జరుగాల్సి ఉండగా.. శ్రీలంక బ్యాటింగ్
కొలంబో: ఇండియాతో సిరీస్కు ముందు శ్రీలంక టీమ్లో వరుసగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇంగ్లండ్ వెళ్లి వచ్చిన టీమ్లో మొదట బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కరోనా బారిన పడగా.. ఇప్పుడు ఆ టీమ్ డేట�
న్యూఢిల్లీ: శ్రీలంక క్రికెట్ను కష్టాలు ఇప్పట్లో వీడేలా లేవు. వరుస ఓటములు, బోర్డు, ప్లేయర్స్కు మధ్య వివాదాలకు తోడు ఇప్పుడు ఆ టీమ్ ప్లేయర్స్ ప్రయాణిస్తున్న విమానంలో ఇంధనం లీక్ కావడంతో ఇండియా�