గాలె: సుదీర్ఘ విరామం అనంతరం టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ వీరసామి పెరుమాల్ (5/35) విజృంభించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 204 పరుగులకు ఆలౌటైంది. నిషాంక (73) రాణించగా.. �
విండీస్ లక్ష్యం 348.. ప్రస్తుతం 52/6 కొలంబో: టాపార్డర్ పోరాటానికి బౌలర్ల సహకారం తోడవడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక విజయానికి చేరువైంది. వరుణుడి దోబూచులాట మధ్య బుధవారం వెస్టిండీస్ తొ
శ్రీలంకపై దక్షిణాఫ్రికా గెలుపు షార్జా: ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో దక్షిణాఫ్రికాను విజయం వరించింది. సూపర్-12 గ్రూప్-1లో భా గంగా జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో శ్రీలంక�
అబుదాబి: టీ20 ప్రపంచకప్లో శ్రీలంక సూపర్-12లోకి దూసుకెళ్లింది. గెలిస్తే తప్ప నిలువని పరిస్థితుల్లో ఐర్లాండ్తో మ్యాచ్లో సత్తాచాటింది. బుధవారం ఐర్లాండ్తో జరిగిన ఏకపక్ష పోరులో లంక 70 పరుగుల తేడాతో ఘన విజయ�
కొలంబో: విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి, ద్రవ్యోల్బణం భారీగా పెరిగి, నిత్యావసరాలు కొండెక్కి సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక ఇప్పుడు ఇండియా సాయం కోరింది. చమురు కొనడానికి 50 కోట్ల డాలర్లు
అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన లంక పేసర్ కొలంబో: తన బుల్లెట్ యార్కర్లతో దశాబ్దంనర పాటు ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్మన్లను వణికించిన శ్రీలంక పేసర్ సెపరమాడు లసిత్ మలింగ క్రికెట్లో అన్ని ఫార్మా�
కొలంబో: భారత క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్ సైతం కరోనా బారినపడ్డారు. ఇటీవలే ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు పాజిటివ్ రావడంతో అతడితో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది ఆటగాళ్లను కొలంబోలోని
చివరి టీ20లో భారత్ ఓటమి కొలంబో: ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన టీ20 సిరీస్లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. కరోనా వైరస్ కలకలంతో ప్రధాన ఆటగాళ్లు 10 మంది అందుబాటులో లేకుండా పోవడంతో నెట్ బౌలర్లను తుది జట్టులో ఆడ�
ఒత్తిడిలో టీం ఇండియా.. ఐదు ఓవర్లలో 4 వికెట్లు ఔట్!|
కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో గురువారం రాత్రి శ్రీలంకతో జరుగుతున్న మూడవ, చివరి టీ-20 ....
భారత్పై లంక విజయం..నేడు ఫైనల్ కొలంబో: కరోనా కలకలంతో ఒకరోజు ఆలస్యంగా జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో.. ఉన్న వనరులతోనే బరిలోకి దిగిన ధావన్ సేన ఉత్కంఠ పోర
భారత్, శ్రీలంక టీ20 సిరీస్కు వైరస్ దెబ్బ రెండో టీ20 నేటికి వాయిదా కొలంబో: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టులో ఒక్కసారిగా కరోనా కలకలం రేగింది. టీమ్ఇండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్గా త�
నేడు భారత్, శ్రీలంక రెండో టీ20 కొలంబో: వన్డే సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు.. పొట్టి ఫార్మాట్లోనూ తొలి విజయంతో మంచి జోరుమీదున్న టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున�