రామేశ్వరం, మార్చి 25: తమ దేశ ప్రాదేశిక జలాల్లో చేపలను వేటాడుతున్నారన్న కారణంతో తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన 54 మంది మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం బుధవారం రాత్రి అరెస్టు చేసింది. మత్స్యకారులకు చెందిన 5 పడవల
కొలంబో : శ్రీలంక భూభాగం జలాల్లో అక్రమంగా చేపల వేట కొనసాగించిన 54 మంది భారత జాలర్లను శ్రీలంకన్ నేవీ అధికారులు అరెస్టు చేశారు. అదేవిధంగా చేపలకు ఉపయోగించిన ఐదు బోట్లను సీజ్ చేశారు. సాధారణ పెట్రోలింగ్లో భా�
యాంటిగ్వా: శ్రీలంకతో జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మరో రెండు బంతులు ఉండగా విక్టరీని సొంతం చేసుకున్నది.