పరిమిత ఓవర్ల సిరీస్ కోసం వచ్చే జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.ఈ సిరీస్ కోసం భారత్ క్రికెట్ జట్టు జూలై 5న శ్రీలంకకు చేరుకుంటుంది. తప్పనిసరి క్వారంటైన్ పూర్తైన తర్వాత వన్డే స�
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. భారత్, శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లోని అన్ని మ్యాచ్లను కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడ
ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు సుమారు మూడు నెలల పాటు ఇంగ్లాండ్లోనే ఉండనుంది. ఈ జట్టుతో పాటే హెడ్కోచ్ �
భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ క�
ఢిల్లీ: వచ్చే జూలైలో శ్రీలంకలో టీమ్ఇండియా పర్యటన ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.శ్రీలంక పర్యటనలో కోహ్లీసేన మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేలా ఇప్పటికే షెడ్యూల్ ఖరారైందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ �
కొలంబో: శ్రీలంక ఆల్రౌండర్ తిసారా పెరీరా సోమవారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 11 ఏండ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఏడు క్రికెట్ ప్రపంచకప్ల్లో శ్రీలంకకు ప్రాతినిధ్య
కొలంబో: 2019 మిసెస్ శ్రీలంక వరల్డ్ విజేత కరోలైన్ జూరీని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ మిసెస్ శ్రీలంక వరల్డ్ అందాల పోటీలను గడిచిన ఆదివారం నిర్వహించింది. ఈ పోటీల్లో
కొలంబో: శ్రీలంక ఆల్రౌండర్ తిసార పెరీరా అరుదైన రికార్డు సాధించాడు. ప్రొఫెషనల్ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి శ్రీలంక క్రికెటర్గా పెరీరా నిలిచాడు. లిస్ట్ ఏ క్రికెట్లో అతడు ఈ ఘనత అ�
రామేశ్వరం, మార్చి 25: తమ దేశ ప్రాదేశిక జలాల్లో చేపలను వేటాడుతున్నారన్న కారణంతో తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన 54 మంది మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం బుధవారం రాత్రి అరెస్టు చేసింది. మత్స్యకారులకు చెందిన 5 పడవల
కొలంబో : శ్రీలంక భూభాగం జలాల్లో అక్రమంగా చేపల వేట కొనసాగించిన 54 మంది భారత జాలర్లను శ్రీలంకన్ నేవీ అధికారులు అరెస్టు చేశారు. అదేవిధంగా చేపలకు ఉపయోగించిన ఐదు బోట్లను సీజ్ చేశారు. సాధారణ పెట్రోలింగ్లో భా�
యాంటిగ్వా: శ్రీలంకతో జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ మరో రెండు బంతులు ఉండగా విక్టరీని సొంతం చేసుకున్నది.