యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో నారసింహుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయ
బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని స్వయం భూ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీ నరసింహ జయంతి సందర్భంగా బుధవారం స్వామి వారి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది.
వెయ్యేళ్ల చరిత్ర కల్గిన ఫణిగిరి కొసగుండ్ల లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయంలో బుధవారం స్వామి వారి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. మూసీనది ప్రక్కన చైతన్యపురి ఫణిగిరి కాలనీలో స్వయంభువుగా వెలసిన లక్ష్మ�
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో నారసింహుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
కాంగ్రెస్ 420 మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను నిండాముంచి గద్దెనెక్కిందని, అదో బడా ఝూటా పార్టీ అని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఆభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్డ్డి స�
పంచనారసింహుడి క్షేత్రంలో భక్తుల కోలాహలం నెలకొన్నది. ఆదివారం సెలవుదినం కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అర్వపల్లిలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి హంస వాహన సేవను వైభవంగా నిర్వహించారు. శనివారం ఉదయం సహస్రనామ తులసి దళార్చన చేపట్టారు.
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారు ఈ నెల 23న ఉత్తర ద్వార దర్శనమివ్వనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం 6.48 గంటలకు స్వామి వారు ఉత్తర ద్వారం ద్వార వేంచేసి భక్తులకు దర్శనమిస�
తెలంగాణ రాష్ట్రంలోని పడావుపడ్డ భూముల్లో ఇప్పుడిప్పుడే సీఎం కేసీఆర్ దార్శనికత కారణంగా పసిడి పంటలు పండించుకుంటున్నామని బీఆర్ఎస్ పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ�
మండలంలోని జాన్కంపేట్ శివారులో ఉన్న శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. శనివారం అష్టమి, అమావాస్య కలిసి రావడంతో ఆలయ ప్రాంగణంలోని అష్టముఖి కోనేరులో స్నానమాచరించి, ఆలయంల
ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఘట్కేసర్ నుంచి యాదాద్రి (టెంపుల్ సిటీ) వరకు ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసును పొడిగించే ప్రాజెక్టు పనులపై గురువారం దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ �