యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ దేవాలయం శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం లక్ష్మీనృసింహస్వామి జయంత్యుత్సవాలను అర్చకులు అత్యంత వైభవంగా ప్రారంభించారు
రాయగిరి గుట్టల్లో శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారు స్తంభోద్భవుడిగా భక్తులకు సాక్షాత్కరిస్తున్నారు. సదరు ఆకృతి అచ్చంగా నారసింహుడి దివ్య మనోహర స్వరూపాన్ని పోలి ఉంది.
రాయగిరి గుట్టల్లో శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారు స్తంభోద్భవుడిగా భక్తులకు సాక్షాత్కరిస్తున్నారు. సదరు ఆకృతి అచ్చంగా నారసింహుడి దివ్య మనోహర స్వరూపాన్ని పోలి ఉంది. తిరుమల కొండల్లో శ్రీ వేంకటేశ్వర స్వా
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఈవో భవానీశంకర్ శుక్రవారం వెల్లడించారు. పాతగుట్ట(పూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండపైకి భక్తులకు తరలించేందుకు వెళ్లే ఆటోల అనుమతిని దేవస్థాన అధికారులు రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. 14 నెలలుగా దేవస్థానానికి ఇవ్వాల్సిన రుసుం పెండింగ్�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిలాడింది. సెలవు దినంతోపాటు వరుస సెలవులు రావడంతో నారసింహుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో తిరుమాడవీధులు, క్యూ కాంప్ల్క్స్ సందడ�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. శనివారం సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు �
పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగను గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అర్చకులు పం చాంగ శ్రావణం కార్యక్రమం నిర్వహించారు. వాడవాడల్లో
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని రాష్ట్ర నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా గురువారం మధ్యాహ్నం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి క్షేత్రంలో భక్తుల సందడి నెలకొన్నది. ఆదివారం ఎటుచూసినా భక్తులే కనిపించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేంద�
సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని మంగళవా రం ఆలయ ప్రధానార్చకులు, ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది మూసివేశారు. మంగళవారం మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వర�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు శనివారం నిర్వహించిన శృంగార డోలారోహణంతో పరిసమాప్తమయ్యాయి. విష్వక్సేన పూజతో పుణ్యాహవచనం, హవన పూజలు చేసి పూర్ణాహుతి నిర్వహించారు. బ్�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామివారి తిరు కల్యాణోత్సవం అనంతరం విశేష ఘట్టమైన శ్రీచక్రత్ ఆళ్వార్లకు పుణ్యతీర్థ స్నానం శుక్రవారం అంగరంగవైభవంగా జరిపారు.