యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవారి దివ్య విమాన రథోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.
యాదగిరిగుట్ట ప్రధానాలయానికి అనుబంధమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 20 రోజుల హుండీల ఆదాయం రూ.కోటిన్నర దాటింది. మంగళవారం కొండకింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీలను లెక్కించగా రూ.1,84,84,891 నగదు వచ్చిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపా�
Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం, ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు.
భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము శుక్రవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధికి రానున్నారు. రాష్ట్రపతి హోదాలో తొలిసారి శీతాకాల విడిది కోసం రాష్ర్టానికి వచ్చిన ఆమె ఉదయం 9.30 గంటలకు యాదాద్రిక�
Yadadri | రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాద్రాద్రిలో ఈ నెల 30న స్వామివారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలను అధికారులు రద్దుచేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ
Yadadri | యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు దినం తోపాటు కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు
Yadadri | కార్తిక శనివారం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం, అనుబంధ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ సాగుతున్నది. ఉదయం నుంచి స్వామివారిని
CM KCR | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభతో కలిసి రోడ్డుమార్గంలో గుట్టకు చేరుకుంటారు.
justice Surepalli Nanda | యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి యదాద్రికి చేరుకున్న ఆమె ప్రెసిడెన్షియల్ సూట్లో బస చేశారు.
Yadadri | యాదాద్రి శ్రీ లక్ష్మీనృసింహుడి సన్నిధిలో ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షపుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. విశేష పూజాపర్వాలు పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో ఘనంగా నిర్వహించారు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ కన్పించింది. స్వామివారి వీఐపీ దర్శనానికి 2 గంటలు, ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. కొండ కింద కల్యాణక�