తెలంగాణ రాష్ట్రంలోని పడావుపడ్డ భూముల్లో ఇప్పుడిప్పుడే సీఎం కేసీఆర్ దార్శనికత కారణంగా పసిడి పంటలు పండించుకుంటున్నామని బీఆర్ఎస్ పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ�
మండలంలోని జాన్కంపేట్ శివారులో ఉన్న శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం శనివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. శనివారం అష్టమి, అమావాస్య కలిసి రావడంతో ఆలయ ప్రాంగణంలోని అష్టముఖి కోనేరులో స్నానమాచరించి, ఆలయంల
ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఘట్కేసర్ నుంచి యాదాద్రి (టెంపుల్ సిటీ) వరకు ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసును పొడిగించే ప్రాజెక్టు పనులపై గురువారం దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ �
యాదగిరిగుట్టలోని (Yadagirigutta) యాదాద్రి (Yadadri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని కెనడా కార్మిక శాఖ మంత్రి దీపక్ ఆనంద్ (Canada Minister Deepak Anand) దర్శించుకున్నారు.
యాదాద్రి ఆలయం ఇల వైకుంఠపురంగా వెలిసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కృషితో భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో
యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి (Lakshmi Narasimha swamy) ఆలయానికి భక్తుల పోటెత్తారు. ఆదివారం కావడంతో యాదాద్రీశ్వరుడిని (Yadadri) దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు (Devotees) తరలివచ్చారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవలు నిర్వహించారు. అనంతరం వెలు�
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ప్రధానాలయంలో నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స
తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ ప్రణాళికాబద్ధంగా ఆలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన యాదగ�
యాదగిరిగుట్టలో మంగళవారం నిర్వహించిన లక్ష్మీనరసింహుడి జయంత్యుత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి హాజరయ్యారు. ఆలయ ప్రధానార్చకులు మంత్రికి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో భద్రతను మరింతగా పెంచారు. ఇప్పటికే 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, మంగళవారం యాదగిరిగుట్టలో ఎస్పీఎఫ్ కమాండెంట్ త్రినాథ్ సమక్ష