నిర్మల్ జిల్లాలోనే అత్యంత ప్రాచీనమైన మండలంలోని కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు రావాలని ఆలయ చైర్మన్, దేవాదాయశాఖ అధికారులు కోరారు. ఈమేరకు సోమవారం ఆహ్వాన పత్రిక, గోడప్రతులను మంత్రి �
యాదగిరగుట్ట లక్ష్మీనరసింహస్వామి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. శనివారం ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి
యాదగిరీశుడికి నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మంగళవారం ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు గజవాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవను
దక్షిణ భారతదేశంలోని 108 దివ్యక్షేత్రాలలో ఒకటైన ధర్మపురి (Dharmapuri) శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు (Brahmotsavalu) ముస్తాబయింది. పాల్గుణ మాస శుద్ధ ఏకాదశి రోజు అయిన మార్చి 3 నుంచి 15 వరకు బ్రహ్మో�
ఆలయాల నిర్మాణంతో సమాజంలో శాంతి నెలకొంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం మండలంలోని తిర్మలాయపల్లిలో కొనసాగుతున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలతో�
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు నారసింహుని తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు తులాలగ్నంలో సామిఅమ్�
యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Yadadri Brahmotsavam) కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిసివస్తున్నారు. రోజుకో అవతారంలో నారసింహుడిని చూసి తర
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు గురువారం ఉదయం 9 గంటలకు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి శేషవాహన సేవలో తిరు మాఢవీధుల�
yadagiri gutta | యాదగిరి గుట్ట (yadagiri gutta)లో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు (brahmotsavalu) కనుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం లక్ష్మీనరసింహ స్వామి (sri lakshmi narasimha swamy) వారు మత్స్య అలంకరణలో భక్తులకు దర్
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు.
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ప్రధానాలయ ముఖ మండపంలో స్వామివారికి నిత్యకైంకర్యాల అనంతరం ధ్వజారోహణం వైభవంగా చేపట్టారు. స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి దేవతలను ఆహ్వానించడానికి గరుత్మం