Books Dump Seize | అధిక ధరలకు పుస్తకాలనమ్ముతున్న శ్రీ చైతన్య యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డెమోక్రాటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేశ్ డిమాండ్ చేశారు.
టాలెంట్ టెస్టుల పేరుతో విద్యార్థులను వేధిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నల్లగొండ జిల్లా నాయకుడు ఆవుల సంపత్కుమార్ అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని మన�
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఈ రిజల్ట్స్లో పలు ప్రైవేటు పాఠశాలలు రాణించాయి.
సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్ 498 మార్కులతో మరోసారి ఆలిండియా నెం.1గా నిలిచి రికార్డు సృష్టించిందని ఆ స్కూల్ డైరెక్టర్ సీమ వెల్లడించారు. ఆరుగురు విద్యార్థులు 497 మార్కులు ఆపైన, 197 మంది విద�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారని విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో�
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారని విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్రెడ్డి పేర్కొన్నారు.
Hyderabad | హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్ లైసెన్స్ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. కిచెన్లో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్త�
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ చైతన్య తన అధిపత్యాన్ని కొనసాగిస్తూ.. ఆల్టైమ్ రికార్డు నమోదుచేసినట్టు విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. ఆలిండియా మొదటి ర్యాంకుతో పాటు ఓపెన్ క్యాటగిర�
జేఈఈ మెయిన్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ఆలిండియాలో 1, 3, 6,9 ర్యాంకులు సాధించి ప్రతిభ చూపారని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.
జేఈఈ మెయిన్స్ -2024 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించారని, కరీంనగర్ కీర్తిని ఇనుడింపజేశారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్కు చెందిన ఇన్ఫినిటీ లర్న్ అంచనాలకుమించి రాణిస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.