BS Rao | హైదరాబాద్ : శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బీఎస్ రావు గురువారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. మరికాసేపట్లో రావు భౌ�
నీట్-2023 ఫలితాల్లో తమ విద్యాసంస్థకు చెందిన విద్యార్థి బోరా వరుణ్ చక్రవర్తి 720 మార్కులకుగాను 720 మార్కులతో ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో మొదటి ర్యాంకు సాధించినట్టు శ్రీచైతన్య విద్యా సంస్థ వెల్లడించింది. 715 మ�
దేశవ్యాప్తంగా ఐఎన్టీఎస్వో సంస్థ నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు జయభేరి మోగించినట్టు శ్రీచైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Inter Student Suicide | నార్సింగి శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఎన్. సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తరగతి గదిలోనే మంగళవారం రాత్రి 10.30 సమయంలో ఉరి వేసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు కలిసి వాహనంలో లిఫ్ట
భారతదేశంలో విద్యావేత్తలు, వివిధ రంగాల్లో ప్రావీణ్యం కలిగిన వారిని గుర్తించి గౌరవించే ప్రతిష్టాత్మక ‘నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ’ (ఎన్డీసీఏ) శ్రీ చైతన్య స్కూల్ను ఉత్తమ పాఠశాలగా, స్కూల్ డైరెక్టర్
విద్యారంగంలో పలు సంచలనాలను సృష్టిస్తున్న శ్రీచైతన్య సంస్థ తాజాగా హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ను నమోదు చేసింది. ఆ సంస్థకు చెందిన విద్యార్థులు 100 రోజుల శిక్షణతో శుక్రవారం 100 నిమిషాల్లో 100 మ్యాథ్స్ టేబుల్
మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల శ్రీ చైతన్య కళాశాలలో సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ‘వైవిధ్యం-22’ పేరిట నిర్వహిస్తున్న జాతీయ సాంకేతిక సదస్సు బుధవారం ప్రారంభమైంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ-2022 ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ చూపినట్టు శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ బొప్పన చెప్పారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను గు�
విద్యార్థులకు అవసరమైన పూర్తిస్థాయి శిక్షణే లక్ష్యంగా ‘ఇన్ఫినిటీ లెర్న్ యాప్'ను అందుబాటులోకి తెచ్చామని శ్రీ చైతన్య, ఇన్ఫినిటీ లెర్న్ వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ సుష్మ బొప్పన తెలిపారు. బుధవారం శ్రీచ�
మణికొండ : నగర శివారు ప్రాంతంలోని నార్సింగి మున్సిపాలిటీ శ్రీ చైతన్య ఐఐటీ అకాడమి క్యాంపస్లో కరోనా కలకలం రేపుతోంది. మంగళవారం 180 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయగా 14 మందికి కోవిడ్ సోకినట్లు అధికారులు
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక నీట్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో ఒకే మార్కుతో తమ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఖండవల్లి శశాంక్, గొర్రిపాటి రుషిల్, సుయాశ్ అరోరా
శ్రీచైతన్య | బెంగళూరు: కరోనా కాస్త తగ్గుముఖం పట్టింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు విద్యాలయాలు కరోనా నిలయాలుగా మారుతున్నాయి. తాజాగా బెంగళూరులోని శ్రీచైతన్య రెస�