ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్)లో తెలుగు టాలన్స్ జట్టు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గ్రూప్ దశలో ఆడిన 8 మ్యాచ్ల్లో ఆరింట నెగ్గిన తెలుగు టాలన్స్.. మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే సెమీస్ �
స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు ఎంపికయ్యాడు. భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న జాతీయ అంతర్రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో సత్తాచాటడం ద్వారా శ్రీశంక�
ఆసక్తికరంగా సాగుతున్న యాషెస్ తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఇంగ్లండ్ 393/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ఆదివారం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 386 పరుగులకు ఆలౌటైంది.
Indonesia Open | ఇండోనోషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జోడీ చరిత్ర సృష్టించింది. మెన్స్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడి ఘన విజయం సాధించి బంగారు పతకాన్ని సొంతం చేసుకుం�
Bangladesh vs Afghanisthan | బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తాజాగా అఫ్ఘానిస్థాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్ టీమ్ తన టెస్టు క్రికెట్ చరిత్రలో ప్రత్యర్
అఫ్ఘానిస్థాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్లో 382 పరుగులు చేసిన బంగ్లాదేశ్, అనంతరం ప్రత్యర్థిని తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే ఆలౌట్ చేసి 236 పరుగుల �
ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్(పీహెచ్ఎల్)లో తెలుగు టాలన్స్ టాప్ లేపింది. గురువారం జరిగిన మ్యాచ్లో టాలన్స్ 26-23 తేడాతో ఢిల్లీ పాంజర్స్పై అద్భుత విజయం సాధించింది.
WTC Final | వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తన ముందుంచిన 444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు తడబడుతోంది.
Oval Test match | లండన్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య WTC Final మ్యాచ్ జరుగుతున్న ఓవల్ మైదానంపై కూడా మబ్బులు కమ్ముకున్నాయి.
WTC final match | లండన్లోని ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్లో భారత్ ముందు ఆస్ట్రేలియా జట్టు 444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఇప్పటి వరకు
Sakshee Malikkh | కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తేనే తాము ఏసియన్ గేమ్స్లో పాల్గొంటామని, లేదంటే లేదని భారత స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ స్పష్టం చేసింది.
Virat Kohli | విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పుజారా భారత క్రికెట్ జట్టుకు ఎంతో విలువైన ఆటగాళ్లు. కోహ్లీ అన్ని ఫార్మాట్లలో తన సత్తా చాటుతుండగా.. పుజారా టెస్టు క్రికెట్కు ఎంతో ప్రత్యేకమైన ఆటగాడు. అయితే, ఈ ఇద్దరు బ్యాటర�