చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి తుది మెట్టుపై బోల్తాపడ్డారు. టైటిల్ పోరులో సాత్విక్-చిరాగ్ 71 నిమిషాలలో చైనాకు చెందిన ప్రపంచ నంబర్1 జోడి ల�
హైదరాబాద్కు చెందిన రష్మిక శ్రీవల్లి తొలి ఐటీఎఫ్ టైటిల్ను సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రష్మిక 6-0, 4-6, 6-3తో జీల్ దేశాయ్ను ఓడించి విజేతగా నిలిచింది.
భారత బిలియర్డ్స్ దిగ్గజం పంకజ్ అద్వానీ 26వసారి ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఫైనల్లో పంకజ్ 1000-416 స్కోరుతో స్వదేశానికే చెందిన సౌరవ్ కొఠారిని ఓడించాడు.
ప్రపంచకప్ ఫుట్బాల్ ఆసియా క్వాలిఫయింగ్ పోటీలలో భాగంగా మంగళవారం ఖతార్తో జరిగిన పోరులో భారత జట్టు 0-3తో ఓడిపోయింది. ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే ముస్తఫా ఖతార్కు ఆధిక్యం అందించాడు.
మంగళవారం నుంచి ఆరంభం కానున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు తమ ర్యాంకింగ్ పాయింట్లను పెంచుకునేందుకు, తద్వారా ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు బరిలోకి దిగనున్నారు.
ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్లో శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్ అదరగొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి 5-0 తేడాతో తిద్దిమ్రోడ్ అథ్లెటిక్స్ యూనియన్పై భారీ విజయం సాధించింది.
ICC World Cup final | ఐసీసీ వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమ్మిన్స్�
ICC World Cup | భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య మరికాసేపట్లో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దేశమంతటా క్రికెట్ గురించే జోరుగా చర్చ జరుగుతున్నది. ఎక్కడ నలుగురు గుమిగూడినా భారత్ గెలుస్తుందా
భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న ఏటీపీ ఫైనల్స్లో సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. ఇటలీ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ దుమ్మురేపింది.
Aishwarya Rai | ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై ఓ వార్తాసంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో షాహిద్ అఫ్రిదీ, ఉమర్ గుల్తో కలిసి పాల్గొన్న రజాక్..అనవసరంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్న�