మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినాన్ని (అక్టోబర్ 6) పురస్కరించుకొని తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చాలెంజ్ కప్ రాష్ట్ర స్థాయి వాలీ బాల్ టోర్నీ జెర్సీలను బీఆర్ఎస్ పార్టీ సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ ఆదివారం ఆవిష్కరించారు.