రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన ఎస్ఏటీజీ అకాడమీ విద్యార్థి లాకవత్ ఆరాధ్య అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో ర
పాల్వంచ రూరల్, ఆగస్టు 16 : కిన్నెరసాని క్రీడా పాఠశాలలో అండర్-15 విభాగంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలను శనివారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను
పాలకుర్తి మండలం బసంత్ నగర్ లోని ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మధ్యప్రదేశ్ ఐఏఎస్ పరికిపండ్ల నరహరి తండ్రి పరికిపండ్ల సత్యనారాయణ జ్ఞాపకార్థం గత మూడు రోజులుగా జరిగిన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామా�
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సాహం అందిచ్చేందుకే తన తండ్రి పరికిపండ్ల సత్యనారాయణ స్మారక వాలీబాల్ పోటీ నిర్వహిస్తున్నామని బసంత నగర్ కు చెందిన ఐఏఎస్ పరికిపండ్ల నరహరి పేర్కొన్నారు. రెండో రోజు �
జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రూరల్ ప్రీమియం లీగ్- 2024, గ్రామోత్సవం వాలీబాల్ పోటీలు శనివారం ఉత్సాహంగా కొనసాగాయి.
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం కందిబండ గ్రామానికి చెందిన రాగుల నరేశ్యాదవ్ ప్రపంచ ప్యారా బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. చైనాలో ఈ నెల 28 నుంచి జూన్ 5 వరకు జరుగనున్న పోటీల్లో ఇండియా జట్టుకు ప్రా
Volleyball competitions | క్రీడాకారులు తమ ప్రతిభను చాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Thalasani) అన్నారు.
పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. మొత్తం 32 టీమ్లు పాల్గొననుండగా, ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకి రూ.20 వేలు, కప్, ద్విత�
క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ఆడాలని జిల్లా పరిషత్ చైర్మన్ కోనేరుకృష్ణ్ణారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో కోనేరు యువసేన ఆధ్వర
ఉమ్మడి కరీంగనర్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను చందుర్తి మండలం మల్యాలలో ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పోటీల నిర్వహణకు సంబంధించిన పోస్టర్ను శుక్రవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్�
జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లో రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయి ఆకాంక్షించారు. ఖమ్మం ఏఎంసీ సందర్శనకు ఇటీవల వచ�
క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుండటంతోనే.. రాష్ర్టానికి చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినాన్ని (అక్టోబర్ 6) పురస్కరించుకొని తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చాలెంజ్ కప్ రాష్ట్ర స్థాయి వాలీ బాల్ టోర్నీ జెర్సీలను బీఆర్ఎస్ పార్టీ సికింద్
ఆటల పోటీల్లో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశ