రాజ్యాంగం రాసిన మహాపురుషుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ ఆదర్శం గా తీసుకుని ముందుకు సాగాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలోని జ�
సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఐడీటీఆర్ తెలంగాణకు మణిహారం లాంటిది అని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొ న్నా రు. ఈ మేరకు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మం