ఇదంతా ఓటీటీల జమానా. అమెజాన్ ప్రైమ్ ( Amazon Prime ), నెట్ఫ్లిక్స్ ( Netflix ), ఆహా ( Aha ) లాంటి ఎన్నో ఓటీటీ ప్లాట్ఫాంలు హవా కొనసాగిస్తున్నాయి. ప్రత్యేకంగా టైం కేటాయించి, థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ఓపిక లేని ఎందరో ఈ ఓటీటీల�
వికారాబాద్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారి ఆదేశాల అనుసారం వికారాబాద్ జిల్లాలో రెండు ఖేలో ఇండియా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయుటకు అవకాశం కల్పించడం జరుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి హన్�
పన్నెండేండ్ల తర్వాత మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్కు తిరిగొచ్చిన స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో బుధవారం ఆ జట్టు జెర్సీని ధరించి మురిసిపోయాడు. ఎరుపు రంగు జెర్సీ వేసుకుని ఫోజులిచ్చ
కులకచర్ల : రాష్ట్ర స్థాయిలో జూనియర్ ఖోఖో జట్టులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానం సాధించడం అభినందనీయమని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్�
పరిగి : క్రీడలతో ఉన్నత శిఖరాలకు ఎదగవచ్చని, చక్కటి గుర్తింపు లభిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పరిగిలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం యువజన స�
కోల్కతా: ప్రతిష్ఠాత్మక డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నీ షెడ్యూల్ బుధవారం విడుదల చేశారు. సెప్టెంబర్ 5న జరిగే టోర్నీ తొలి మ్యాచ్లో మొహమ్మదీన్..ఇండియన్ ఎయిర్ఫోర్స్ జట్టుతో తలపడనుంది. ఆసియాలోనే అత�
దుబాయ్: ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భాగంగా జరుగుతున్న పోటీలలో నలుగురు భారత బాక్సర్లు సెమీస్కు చేరారు. దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన క్వార్టర్స్లో ఏడుగురు బాక్సర్లు బరిలోకి దిగగ�
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మార్గదర్శకాలు జారీచేసింది. ఈ టోర్నమెంట్ కోసం 15 మంది ఆటగాళ్లు, 8 మంది అధికారులను ...
కడ్తాల్ : క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని జడ్పీటీసీ దశరథ్నాయక్, ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. మండలంలోని పోశమ్మగడ్డ తండాలో రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క
టోక్యోలో నీరజ్ ప్రదర్శనకు చోటు న్యూఢిల్లీ: అథ్లెటిక్స్ విభాగంలో భారత్కు తొలి ఒలింపిక్ స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ వి�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇటలీ వేదికగా జరిగే ప్రపంచ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ కోసం బుధవారం భారత జట్టును ఎంపిక చేశారు. జాతీయ రోలర్ స్కేటింగ్ సమాఖ్య ప్రకటించిన పురుషుల సీనియర్ ఇన్లైన్ హాకీ టీమ
Kashmir Premier League : పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిర్వహిస్తున్న కశ్మీర్ ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) లో ఆడకూడదంటూ బీసీసీఐ తనకు వార్నింగ్ ఇచ్చిందని ఆరోపించారు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హెర్షలీ గిబ్స్. ఒకవేళ తమ మాట �
శ్రీలంకతో టీమిండియా ఆడిన తొలి వన్డేలో 10 రికార్డులు నమోదయ్యాయి. తొలి వన్డేలో శ్రీలంక జట్టును భారత్ చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో యువ క్రికెటర్లు తమ సత్తా ఏంటో చూపించి కొత్త రికార్డులు నమోదయ్యాల�