Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఆయా ప్రత్యేక
Special Trains | ఈ వారాంతంలో వరుస సెలవుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు శుక్రవారం ప్రకటిం�
వరుస సెలవుల నేపథ్యంలో సికింద్రాబాద్, కాచీగూడ నుంచి వివిధ ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుతుపుతున్నది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ రైళ్లను నడుపనున్నారు. ఇవి సికింద్రాబాద్, కాచిగూ�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో దానాపూర్-బెంగళూరు రైల్వే స్టేషన్ల మధ్య 12 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు గురువారం రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
Special Trains | ప్రయాణికుల దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. సికింద్రాబాద్ నుంచి పట్నా, దానాపూర్కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. పట్నా - సికింద్రాబాద్ (03253) మధ్య 5 ఆగస్టు నుంచి సెప్టెంబర్�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 26 వరకు ముజఫర్పూర్ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - ముజఫర్పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య �
సికింద్రాబాద్-కుర్దారోడ్ మధ్య ఈ నెల 10 నుంచి 12 వరకు నాలుగు వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవరం తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు షెడ్యూల్ ప్రకారం నడుస్తాయన్నారు.
Special Trains | సికింద్రాబాద్ - సంత్రగాచి మధ్య ప్రత్యేక రైళ్లు నడిపించినున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-సంత్రగాచి (07243) మధ్య జూన్ 30 వరకు ప్రతి ఆదివారం, సంతగ్రాచి - సికింద్రాబాద్ (07235) మధ్య జ�
Special Trains | తిరుపతి-శ్రీకాకుళం రోడ్, యశ్వంతపూర్-గయా మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వేసవి సెలవుల నేపథంలో రద్దీకి అనుగుణంగా ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోక�