Indian Railway | సరిహద్దుల్లో భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులను తరలించేందు�
నిర్వహణ పనుల కారణంగా చర్లపల్లి-తిరుపతి, కాజీపేట-తిరుపతి మధ్య నడిచే రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు (Trains Cancelled) చేసింది. చర్లపల్లి-తిరుపతి (07257) రైలు ఈ నెల 8 నుంచి 29 వరకు, తిరుపతి-చర్లపల్లి (07258) రైలు మే 9 నుంచి 30 వరకు అం
Special Trains | వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న 36 ప్రత్యేక రైళ్లను రెండు నెలలు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. చర్లపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-నర్సాపూర్ రైళ్లను పొడిగి
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో సమ్మర్ కోసం అరకొరగానే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకం పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్లు.. వేసవి కాలంలో ప్రయాణించే వారి అవసరాలు తీర్చ లేక పోతున
Special Train | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి సందర్భంగా 26 స్పెషల్ వీక్లీ ట్రైన్స్ను నడిపించనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని చర్లపల్లి-కన్యాకుమారి-చర్
Special trains | హోలీ పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శాఖ అధికారులు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. పండుగకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త చెప్పింది. చర్లపల్లి (Cherlapally) నుంచి కాకినాడ (Kakinada Town) , నర్సాపూర్ (Narsapur)కు 20 ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీ
మహా కుంభమేళాను పురస్కరించుకొని ఫిబ్రవరిలో పలు అదనపు ప్రత్యే క రైళ్లను కాజీపేట స్టేషన్ మీదుగా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటిని బీదర్- దానాపూర్-చర్లపల్లి స్టేషన్ల మధ్య నడ�
సంక్రాంతి సెలవులు ముగిశాయి. పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన నగర వాసులు, ఉద్యోగులు అందరూ హైదరాబాద్కు తిరుగు పయాణయ్యారు. దీంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి చర్లపల్లికి దక్షిణ మధ్య రైల్వే (SCR) ప�
Maha Kumbh | ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కార్యక్రమైన మహా కుంభమేళా సోమవారం ప్రయాగ్రాజ్లో ప్రారంభమైంది. పుష్య పౌర్ణమి స్నానంతో మొదలైంది. ఈ సారి మహా కుంభమేళా భిన్నంగా ఉండనున్నది. ఎందుకంటే 144 సంవత్సరాల తర్వాత మహా కుంభ�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 52ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు ఆదివారం రైల్వే అధికారులు తెలిపారు. 6 నుంచి 19 వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతామని పేర్కొన్నారు.
Special Trains | ఈ నెల 13 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా మొదలవనున్నది. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నది. మహా కుంభమేళాలో పాల్గొనాలనుకునే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కుంభమేళాకు