రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం బెంగళూరు నుంచి తిరుపతి మధ్య స్టేషన్లో రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సోమవారం ఎస్సీఆర్ జోన్
గుంటూరు డివిజన్ మీదుగా హతియా-సికింద్రాబాద్-హతియా ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ సీనియర్ డీసీఎం తెలిపారు. గుంటూరు డివిజన్ మీదుగా 08615 నంబర్ హతియా-సికింద్రాబాద్ రైలు...
వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. వివిధ ప్రాంతాల మధ్య 968 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే శాఖ.. ప్రత్యేక రైళ్లను ఏప్రిల్ 30 నుంచి...
రైలు ప్రయాణికులకు శుభవార్త. రైళ్లలో మళ్లీ బ్లాంకిట్స్, దుప్పట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. కరోనా కారణంగా రెండేళ్లుగా రైల్లో ఉన్న ఈ సౌలభ్యాన్ని కే
four special trains on Kakinada Town - Lingampalli route | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ టౌన్ - లింగంపల్లి, లింగంపల్లి - కాకినాడ టౌన్
అమరావతి : సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మరో 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 14న నర్సాపూర్-విజయవాడ, వ�
ప్రత్యేక రైళ్లన్నీ ఆ రాష్ట్రానికే.. తెలంగాణ ఊళ్లకు ఒక్కటీ లేదు తెలంగాణపై రైల్వేశాఖ వివక్ష ఆదాయం రావటంలేదని సాకు శబరిమల రైళ్లపైనా అదే వైఖరి మండిపడుతున్న ప్రయాణికులు పెద్దపల్లి, జనవరి 10 : సంక్రాంతి సందర్భం
ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తి ప్రయాణికుల రద్దీని బట్టి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు శబరిమలకు తగ్గిన ప్రయాణికుల రద్దీ కొవిడ్ ప్రభావమే అంటున్న అధికారులు 30 శాతం అదనపు చార్జీలు.. సంక్రాంతికి 44 ప్రత్యేక రైళ్లు సి
అమరావతి : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి సిద్ధమైంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య మరికొన్ని వీక్లీ స్పెషల్ ట్రైన్స్ ను పెంచనున్నది.ట్రైన్ నెంబర్ 08579 విశాఖపట్నం-సికింద్రాబాద్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం డిసెంబర్ 21, 23 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కేరళలోని శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం మరో ఏడు ప్రత్యేక రైళ్లను నడపాలని శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి ఈ రైళ్లు అందుబాటులో