రెగ్యులర్ చార్జీలతో పోలిస్తే 30 శాతం అదనం ఆదాయం కోసం ప్రయాణికుల నిలువు దోపిడి కరోనా పేరుతో మొదలైన ప్రత్యేక రైళ్లు.. నేటికీ అవే తిరుపతికి నగరం నుంచి నడిచేవన్నీ ప్రత్యేక రైళ్లే హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22
హైదరాబాద్, తిరుపతి, కాచిగూడ, నర్సాపూర్, తిరుపతి, కాచిగూడ స్టేషన్ల మధ్య పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను బట్టి ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక వారాంతపు రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవార
Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రద్దీ నేపథ్యంలో 30 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ – తిరుపతి మధ్య జూలై 25, ఆగస్ట్ 1, 8, 15, 22, 29 తేదీల్లో, తిరుపతి – హైదరాబాద్ �
తిరుమల శ్రీవారి భక్తులకు మరిన్ని ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి స్పెషల్ రైళ్లను నడుపుతున్నది.
హైదరాబాద్ : ఈ నెల 10న ఆషాఢ ఏకాదశి సందర్భంగా మహరాష్ట్ర నుంచి పందాపూర్ వరకు ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ నెల 9 నుంచి ప్రత్యేక రైళ్ల
తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అదేవిధంగా, ప్రయాణి�
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం బెంగళూరు నుంచి తిరుపతి మధ్య స్టేషన్లో రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సోమవారం ఎస్సీఆర్ జోన్
గుంటూరు డివిజన్ మీదుగా హతియా-సికింద్రాబాద్-హతియా ప్రత్యేక రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ సీనియర్ డీసీఎం తెలిపారు. గుంటూరు డివిజన్ మీదుగా 08615 నంబర్ హతియా-సికింద్రాబాద్ రైలు...
వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. వివిధ ప్రాంతాల మధ్య 968 ప్రత్యేక రైళ్లను నడుపుతున్న భారతీయ రైల్వే శాఖ.. ప్రత్యేక రైళ్లను ఏప్రిల్ 30 నుంచి...
రైలు ప్రయాణికులకు శుభవార్త. రైళ్లలో మళ్లీ బ్లాంకిట్స్, దుప్పట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని రైల్వే అధికారులు ప్రకటించారు. కరోనా కారణంగా రెండేళ్లుగా రైల్లో ఉన్న ఈ సౌలభ్యాన్ని కే
four special trains on Kakinada Town - Lingampalli route | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ టౌన్ - లింగంపల్లి, లింగంపల్లి - కాకినాడ టౌన్
అమరావతి : సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మరో 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 14న నర్సాపూర్-విజయవాడ, వ�
ప్రత్యేక రైళ్లన్నీ ఆ రాష్ట్రానికే.. తెలంగాణ ఊళ్లకు ఒక్కటీ లేదు తెలంగాణపై రైల్వేశాఖ వివక్ష ఆదాయం రావటంలేదని సాకు శబరిమల రైళ్లపైనా అదే వైఖరి మండిపడుతున్న ప్రయాణికులు పెద్దపల్లి, జనవరి 10 : సంక్రాంతి సందర్భం
ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తి ప్రయాణికుల రద్దీని బట్టి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు శబరిమలకు తగ్గిన ప్రయాణికుల రద్దీ కొవిడ్ ప్రభావమే అంటున్న అధికారులు 30 శాతం అదనపు చార్జీలు.. సంక్రాంతికి 44 ప్రత్యేక రైళ్లు సి