మరో 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే | రోనా మహమ్మారి ప్రభావం రైల్వేలపై భారీగా పడుతున్నది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్, మరికొన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
పలు ప్రత్యేక రైళ్లు రద్దు | తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ చర్యల వల్ల రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరురాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ప్రయాణికులెవ్వరూ రాకపోకలకు ఆసక్తి చూపకపోవడంతో
దక్షిణమధ్య రైల్వేజోన్| సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా ప్రత్యేకంగా మరో ఐదు రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా యశ్వంత్పూర్-�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేయడానికి కొన్నాళ్ల పాటు ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’లను నడుపుతామని రైల్వే శాఖ ఆదివారం తెలిపింది. దేశంలో కరోనా కేసులు భా�
ఆక్సిజన్ కొరత నివారణకు..}
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్లను దవాఖానలకు త్వరితగతిన చేరవేసేందుకు ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’ పేరుతో ఓ రైలు నడపనున్నట్లు..
ప్రత్యేక రైళ్లు | ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఐదు రైళ్లను సుదూర ప్రాంతాలకు వీక్లీ ట్రైన్లను అందుబాటు�
సికింద్రాబాద్ : ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న రెండు ప్రత్యేక రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనాకు ముందు నడుస్తున్న ఈ రైళ్లను నిలిపివేశారని, ప్రస్త�
సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నం.07644 (కాకినాడ పోర్టు- చెంగల్పట్లు ఎక్స్ప్ర
హైదరాబాద్: హోలి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని పలు సందర్భాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పా