అమరావతి,జూన్ 24: దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. 24 స్పెషల్ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్న�
24 ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే | దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు సడలింపులు ఇస్తున్నాయి.
రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు : రైల్వేశాఖ | ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా తాత్కాలికంగా రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది.
రేపటి నుంచి మరిన్ని ట్రైన్లు అందుబాటులోకి.. | కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా రద్దు చేసిన ప్రత్యేక ట్రైన్లను పునర్ధురిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
అమరావతి, జూన్ 10:ప్రత్యేక రైళ్లు ఈనెల 30వతేదీ వరకు విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఆవివరాలు ఇలా ఉన్నాయి.. -రైలు నంబరు 02469-02470 హౌరా-యశ్వంత్పూర్ మధ్య నడిచే ప్రత్యేక ర�
ప్రత్యేక రైళ్ల| దేశమంతా క్రమంగా లాక్డౌన్లను సడలిస్తుండటంతో దక్షిణ మధ్య రైల్వే నాలుగు ప్రత్యేక రైళ్లను నడపడానికి సన్నద్ధమయ్యింది. ప్రయాణికుల సౌకర్యం కోసం పలు మార్గాల్లో ఈ రైళ్లను నడపనున్నట్లు ప్రకటి�
మరో 12 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే | రోనా మహమ్మారి ప్రభావం రైల్వేలపై భారీగా పడుతున్నది. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్, మరికొన్ని కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.
పలు ప్రత్యేక రైళ్లు రద్దు | తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ చర్యల వల్ల రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇరురాష్ట్రాల్లో పాక్షిక కర్ఫ్యూ దృష్ట్యా ప్రయాణికులెవ్వరూ రాకపోకలకు ఆసక్తి చూపకపోవడంతో
దక్షిణమధ్య రైల్వేజోన్| సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా ప్రత్యేకంగా మరో ఐదు రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా యశ్వంత్పూర్-�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లను రవాణా చేయడానికి కొన్నాళ్ల పాటు ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’లను నడుపుతామని రైల్వే శాఖ ఆదివారం తెలిపింది. దేశంలో కరోనా కేసులు భా�
ఆక్సిజన్ కొరత నివారణకు..}
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్లను దవాఖానలకు త్వరితగతిన చేరవేసేందుకు ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’ పేరుతో ఓ రైలు నడపనున్నట్లు..
ప్రత్యేక రైళ్లు | ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ క్రమక్రమంగా ప్రత్యేక రైళ్ల సర్వీసులను పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఐదు రైళ్లను సుదూర ప్రాంతాలకు వీక్లీ ట్రైన్లను అందుబాటు�