South Central Railway | ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్, హైదరాబాద్ - యశ్వంతపూర్, యశ్వంతపూర్
Special trains| రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సికింద్రాబాబ్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికుల కోసం రేపు (గురువారం )ప్రత్యేక రైలును
SCR | ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. వీటితోపాటు నాగర్సోల్-హైదరాబాద్, నర్సాపూర్-యశ్వంత్పూర్ మధ్య
హైదరాబాద్- తిరుపతి, హైదరాబాద్- నాగర్సోల్, నర్సాపూర్-యశ్వంత్పూర్ రైల్వేస్టేషన్ల మధ్య 6 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. బుధవారం నుంచి ఈ ప్రత్య
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి పలు రైల్వే స్టేషన్లకు ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి రెండు ప్�
శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను ఈ నెల 22, 28, 29 తేదీల్లో నడుపుతున్నట్టు ప్రకటించింది. కాగా, సికింద్రాబాద్ నుంచి మధురైకి ప్రతి మంగళవా�
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఆరాటపడుతున్న భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21, 28, 22,29 తే�
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి – సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. ఈ �
వరుస సెలవుల నేపథ్యలో ప్రయాణికులను రద్దీని అధిగమించేందుకు సికింద్రాబాద్ నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.
సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, తిరుపతిలకు �
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ – తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించా
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ – నర్సాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ న
Special trains | వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరగడంతో సికింద్రాబాద్ నుంచి తిరుపతి, యశ్వంత్పూర్ స్టేషన్ల మధ్య దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (Special trains) నడుపుతున్నది.
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ నుంచి తిరుపతి, యశ్వంత్పూర్ స్టేషన్ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు
హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టి పెట్టుకొని ఈ నెల 30 నుంచి నాందేడ్ – తిరుపతి, తిరుపతి, ఔరంగాబాద్ మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నాందేడ్ – తిరుపతి (రైలు