South Central Railway | సికింద్రాబాద్ నుంచి శబమరి వెళ్లే భక్తుల కోసం 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ - కొల్లం స్టేషన్ల మధ్యలో ఈ నెల 20 నుంచి ఈ ప�
Special Trains | రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ఐదు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం తెలిపింది. సికింద్రాబాద్ - తిరుపతి (రైలు నం.07469) ఈ నెల 3న రాత్రి 8.25 గంటలకు బయలుదే�
తిరుపతి నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్తో పాటు మరికొన్ని రైల్వే స్టేషన్ల మధ్య మొత్తం 12 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నామని బుధవారం దక్షిణ మధ్య రైల్వేజోన్ అధికారులు వెల్లడించారు.
Special Trains | భారతీయ రైల్వే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక రైళ్ల ద్వారా రూ.17,526.48కోట్లు ఆర్జించింది. ఈ ఆదాయం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల ఆదాయంలో 45శాతం. ఈ విషయాన్ని రైల్వేశాఖ చంద్రశేఖర్ గౌర్
South Central Railway | ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. ఇందులో పలు సింగిల్ వే ట్రైన్లు సైతం ఉన్నాయి. సికింద్రాబాద్-యశ్వంపూర్ (రైలు నం.07151) రైలు సోమవారం
SCR | దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు (SCR) నడుపుతున్నది. సికింద్రాబాద్-తిరుపతి (02764) రైలు అక్టోబర్ 1న రాత్రి 8.05 గంటలకు
దసరా పండుగ సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. దసరా పర్వదినం సందర్భంగా ఈ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నది. ప్రయాణికుల రద్దీని...
South Central Railway | ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. సికింద్రాబాద్ - తిరుపతి, తిరుపతి - సికింద్రాబాద్, హైదరాబాద్ - యశ్వంతపూర్, యశ్వంతపూర్
Special trains| రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సికింద్రాబాబ్ నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికుల కోసం రేపు (గురువారం )ప్రత్యేక రైలును
SCR | ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. వీటితోపాటు నాగర్సోల్-హైదరాబాద్, నర్సాపూర్-యశ్వంత్పూర్ మధ్య
హైదరాబాద్- తిరుపతి, హైదరాబాద్- నాగర్సోల్, నర్సాపూర్-యశ్వంత్పూర్ రైల్వేస్టేషన్ల మధ్య 6 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. బుధవారం నుంచి ఈ ప్రత్య
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి పలు రైల్వే స్టేషన్లకు ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి రెండు ప్�
శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను ఈ నెల 22, 28, 29 తేదీల్లో నడుపుతున్నట్టు ప్రకటించింది. కాగా, సికింద్రాబాద్ నుంచి మధురైకి ప్రతి మంగళవా�
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఆరాటపడుతున్న భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 21, 28, 22,29 తే�