సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : జల్నా-తిరుపతి, చాప్రా-జల్నా స్టేషన్ల మధ్య పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ఎస్సీఆర్ జోన్ అధికారులు మంగళవారం తెలిపారు.
డిసెంబర్ 30 వరకు ఈ స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.