Trains Extentions | దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్ ఆధ్వర్యంలో పలు రైల్వే స్టేషన్ల మధ్యలో 12 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ మంగళవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Special Trains | ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్- తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను(Special Trains) నడుపుతుందని సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ వివరించారు.
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway) శుభవార్త తెలిపింది. రానున్న సంక్రాంతి (Sankranti) పండగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 20 ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రకటించింది.
Special Trains | దక్షిణ మధ్య రైల్యే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను(Special trains ) పొడిగించింది.
శబరిమలకు రైల్వే శాఖ ప్రారంభించిన ప్రత్యేక రైళ్లతో ఎటువంటి ప్రయోజనం లేదని అయ్యప్ప భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రైళ్లలో టికెట్ ధర ఎక్కువ కాగా, ప్రయాణ సమయం కూడా ఎక్కువేనని వాపోతున్నారు.
Special Trains To Sabarimala | శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాచిగూడ-కొల్లం, కొల్లం-కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది.
Special Trains | దక్షిణ మధ్య రైల్వే జోన్(SCR) ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న 22 ప్రత్యేక రైళ్లను మళ్లీ పొడిగిస్తూ శుక్రవారం రైల్వే జోన్ అధికారులు(Railway Zone Offiecers) నిర్ణయం తీసుకున్నారు.
Good News | శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) తీపి కబురును అందించింది. ఎస్సీఆర్ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ తో పాటు ఏపీలోని పలు స్టేషన్ల నుంచి శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లను �
బరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. భక్తుల (Pilgrims) కోసం 22 ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మొత్తం 36 రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆయా రైల్వే మార్గాల్లో నిర్వహణ, అభివృద్ధి పనులు వల్ల కలిగే అంతరాయం వల్ల రైళ్లను రద్దు చేశామన్నారు.
SCR Special Trains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాకినాడ టౌన్ - లింగంపల్లి మధ్య స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు పేర్కొంది. ఆయా రైళ్లు సెప్టెంబర్ ఒకటి నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయ�