దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మొత్తం 36 రైళ్లను రద్దు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆయా రైల్వే మార్గాల్లో నిర్వహణ, అభివృద్ధి పనులు వల్ల కలిగే అంతరాయం వల్ల రైళ్లను రద్దు చేశామన్నారు.
SCR Special Trains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. కాకినాడ టౌన్ - లింగంపల్లి మధ్య స్పెషల్ రైళ్లను నడుపనున్నట్లు పేర్కొంది. ఆయా రైళ్లు సెప్టెంబర్ ఒకటి నుంచి 13 వరకు అందుబాటులో ఉంటాయ�
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా రైళ్ల సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని విజ్ఞప్త
Special Trains | తమిళనాడులోని నాగపట్నంలో ప్రతి యేట నిర్వహించే వెల్లంకి ఫెస్టివల్ (Vellamki festival ) 2023 నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ పలు రైల్వే స్టేషన్ నుంచి వెల్లంకి వరకు ఎనిమిది ప్రత్యేక రైళ్లు (Special Trains) నడుపుతున్నట్ల�
Special Trains | రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శనివారం శుభవార్త చెప్పింది. ఎనిమిది ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే పండుగల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా స్పె�
నర్సాపూర్-ఔరంగాబాద్, గుంటూరు-ఆదిలాబాద్ స్టేషన్ల మధ్య రెండు వన్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ శనివారం ఎస్సీఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న ఈ రెండు రైళ్లు నడుస్తాయన్నారు. ధన్బాద్-�
Special Trains | ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2025లో కుంభమేళా జరుగనుండగా.. భారతీయ రైల్వే ముందస్తుగానే సన్నాహాలు ప్రారంభించింది. కుంభమేళా కోసం ప్రత్యేకంగా 800 రైళ్లను నడిపేందు
Special Trains | పూరిలో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పూరి జగన్నాథ రథయాత్రకు ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు వెల్లడించారు.
ప్రయాణికుల రద్దీ, వేసవి సీజన్ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సీహెచ్.రాకేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి
Special Trains | ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి దిబ్రూగఢ్ వరకు ప్రత్యేక రైలు(Special Trains) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Special Train | సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైలే తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి (రైలు నంబర్ 07489) 17, 24, 31న నడుపనున్నట్లు తెలిపింది.