తకొంతకాలంగా భారతీయ రైల్వే (Indian Railways) వివిధ కారణాలతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రైళ్లను (Trains) రద్దుచేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దుచేసింది (Cancelled).
south central railway | సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ - రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, �
SCR | సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే జనవరిలో పలు రైల్వే స్టేషన్ల నుంచి మొత్తం 94 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండుగ
SCR | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే (SCR) శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే వారి కోసం 38 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ రైళ్లు అందుబాటులో
SCR | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. విశాఖపట్నం - మహబూబ్నగర్,
SCR | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త అందించింది. సికింద్రాబాద్ నుంచి శబమరి వెళ్లే భక్తుల కోసం ఈ నెల 20 నుంచి 26 ప్రత్యేక రైళ్లను నడుపనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు.
South Central Railway | సికింద్రాబాద్ నుంచి శబమరి వెళ్లే భక్తుల కోసం 26 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ - కొల్లం స్టేషన్ల మధ్యలో ఈ నెల 20 నుంచి ఈ ప�
Special Trains | రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ - తిరుపతి మధ్య ఐదు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం తెలిపింది. సికింద్రాబాద్ - తిరుపతి (రైలు నం.07469) ఈ నెల 3న రాత్రి 8.25 గంటలకు బయలుదే�
తిరుపతి నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్తో పాటు మరికొన్ని రైల్వే స్టేషన్ల మధ్య మొత్తం 12 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నామని బుధవారం దక్షిణ మధ్య రైల్వేజోన్ అధికారులు వెల్లడించారు.
Special Trains | భారతీయ రైల్వే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక రైళ్ల ద్వారా రూ.17,526.48కోట్లు ఆర్జించింది. ఈ ఆదాయం ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ప్రయాణికుల ఆదాయంలో 45శాతం. ఈ విషయాన్ని రైల్వేశాఖ చంద్రశేఖర్ గౌర్
South Central Railway | ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపనున్నది. ఇందులో పలు సింగిల్ వే ట్రైన్లు సైతం ఉన్నాయి. సికింద్రాబాద్-యశ్వంపూర్ (రైలు నం.07151) రైలు సోమవారం
SCR | దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు (SCR) నడుపుతున్నది. సికింద్రాబాద్-తిరుపతి (02764) రైలు అక్టోబర్ 1న రాత్రి 8.05 గంటలకు
దసరా పండుగ సందర్భంగా విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. దసరా పర్వదినం సందర్భంగా ఈ రైళ్లను అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నది. ప్రయాణికుల రద్దీని...