Special Trains | రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శనివారం శుభవార్త చెప్పింది. ఎనిమిది ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే పండుగల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆయా స్పె�
నర్సాపూర్-ఔరంగాబాద్, గుంటూరు-ఆదిలాబాద్ స్టేషన్ల మధ్య రెండు వన్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ శనివారం ఎస్సీఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న ఈ రెండు రైళ్లు నడుస్తాయన్నారు. ధన్బాద్-�
Special Trains | ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2025లో కుంభమేళా జరుగనుండగా.. భారతీయ రైల్వే ముందస్తుగానే సన్నాహాలు ప్రారంభించింది. కుంభమేళా కోసం ప్రత్యేకంగా 800 రైళ్లను నడిపేందు
Special Trains | పూరిలో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పూరి జగన్నాథ రథయాత్రకు ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు వెల్లడించారు.
ప్రయాణికుల రద్దీ, వేసవి సీజన్ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి సీహెచ్.రాకేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి
Special Trains | ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నుంచి దిబ్రూగఢ్ వరకు ప్రత్యేక రైలు(Special Trains) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
Special Train | సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైలే తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి (రైలు నంబర్ 07489) 17, 24, 31న నడుపనున్నట్లు తెలిపింది.
తకొంతకాలంగా భారతీయ రైల్వే (Indian Railways) వివిధ కారణాలతో ప్రతిరోజూ వందల సంఖ్యలో రైళ్లను (Trains) రద్దుచేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దుచేసింది (Cancelled).
south central railway | సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ - రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, �
SCR | సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే జనవరిలో పలు రైల్వే స్టేషన్ల నుంచి మొత్తం 94 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండుగ
SCR | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే (SCR) శుభవార్త అందించింది. శబరిమల వెళ్లే వారి కోసం 38 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఈ రైళ్లు అందుబాటులో
SCR | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. విశాఖపట్నం - మహబూబ్నగర్,
SCR | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త అందించింది. సికింద్రాబాద్ నుంచి శబమరి వెళ్లే భక్తుల కోసం ఈ నెల 20 నుంచి 26 ప్రత్యేక రైళ్లను నడుపనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు.