‘పండుగ అని కూడా లేదు. ఎప్పుడూ నట్టింట్లో నిద్రపోవడమేనా?’ మిట్ట మధ్యాహ్నం సోఫాలో పడుకున్న నిశితతో కోపంగా అన్నాడు మిథేశ్. ‘నిద్రాదేవి రమ్మన్నప్పుడు రాదు. వచ్చినప్పుడే పడుకోవాలి’ అని కసిరింది నిశిత. ‘ఈ మధ�
ఉజ్జయినిలో నివసించే మదనాంకుడికి ఒకనాడు విద్యాధర కన్య రాగవతి కనిపించింది. ఆమెను మోహించి
ఇల్లు విడిచి హిమాలయాలకు ప్రయాణమయ్యాడు మదనాంకుడు. దారిలో అనేక గండాలు గడిచాయి.
దేశ స్వాతంత్య్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిస్వార్థంగా పోరాటం చేసిన నాయకుడు భూపతి కృష్ణమూర్తి. ఏ పదవులు ఆశించకుండా సొంత ఆస్తులను సైతం ఉద్యమాల కోసం ధారపోసిన త్యాగశీలి ఆయన. అభిమానులు తెలంగాణ గ�
జరిగిన కథ : వివాహానంతరం.. అత్తవారింట మూడేళ్లు గడిపాడు గణపతిదేవుడు. ఇద్దరు భార్యలతో సుఖ సంతోష విహార విలాసాదులతో పరవశించాడు. ఆ సమయంలోనే.. మళ్లీ యుద్ధభేరి మోగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల్లూరిసీమ నుం
మూడేళ్ల తర్వాత చక్రవర్తి కొలువుదీరాడు. గణపతి దేవుడు సింహాసనంపై కూర్చొని ఉండగా.. జాయప ఆ పక్కనే నిలబడి ఉన్నాడు. ఒకే వేదికపై ఉన్న రెండు కొదమ సింహాల్లాంటి ఆ ఇద్దరు మహావీరులను సభ యావత్తూ చేష్టలుడిగి చూసింది.
ద్వీపమంతా వివాహశోభతో అలరారుతున్నది. అతిథులంతాపెళ్లికుమార్తెల అందచందాల గురించి ముచ్చటించుకుంటున్నారు.జాయప నేతృత్వంలో..
పినచోడుని కుటుంబం ఆహూతులకు గౌరవ మర్యాదలలో లోటు రాకుండా అహర్నిశలూ పరుగులు పెడుతు
వారం దినాలు వర్సగ ఇడ్వకుండ ఉన్నది ముసురు. ఓ రెండు మూడ్రోజుల నుంచే జరంత తక్కువుంది గానీ, మబ్బులెనకనే తప్పిచ్చుక తిరుగుతున్న ఆ ఎర్రబంతి మాత్రం ఇంతవరకు కండ్లవడింది లేదు. కనీసం ఇయ్యాలనన్న పొద్దెల్లుతదేమోనన�