రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుస ద్రవ్యసమీక్షల్లో రెపోరేటును తగ్గించిన నేపథ్యంలో దేశంలోని చాలా బ్యాంకులు తమ రుణాలపైనేగాక, ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పైనా వడ్డీరేట్లను తగ్గించేస్తున్నాయి.
భారతదేశంలో సుప్రసిద్ధమైన ఆభరణాల సంస్థ జోస్ ఆలుక్కాస్ వివాహ వేడుకల కొనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లతో శుభమాంగళ్యం వివాహ ఆభరణాల ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది.
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా ..ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎఫ్జెడ్ సిరీస్, ఫ్యాసినో, రే జెడ్ఆర్ మాడల్స్పై రూ.7 వ�
వణమాసంలో వినియోగ దారుల కోసం మంగళగౌరి గ్రాండియర్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చింది. తెలుగువారి సంప్రదాయ ప్రకారం వివాహాది శుభాకార్యాలు, శుక్రవారపు నోములు, మంగళగౌరి వ్రతాలు వంటివి ఈ మాసం
ప్రముఖ గృహోపకరణాల సంస్థ టీటీకే ప్రిస్టేజ్ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ‘ఏదాని కోసం ఏదైనా(ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్) ఎక్సేంజ్ ఆఫర్ పరిచయం చేసింది.
ఆభరణాల విక్రయ సంస్థ భీమా జ్యూవెల్స్ 99వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. గ్రాము బంగారంపై రూ.250 వరకు రాయితీ ఇస్తున్న సంస్థ.. క్యారట్ డైమండ్ జ్యూవెల్లరీపై రూ.20 వేల వరకు, ప్లాటినం జ్యూవ�
షాపింగ్ మాల్స్తో నగర రూపురేఖలు మారిపోతున్నాయి. నగరవాసుల కొనుగోలు శక్తి పెరగడంతో వారు షాపింగ్, వినోదంపై అత్యధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. వీరి ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్