Maharashtra | మహారాష్ట్ర (Maharashtra )లో శివసేన విభజన చిచ్చు పలు మలుపులు తిరుగుతున్నది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ అనర్హత వేటు వేయకుండా నిర్ణయం తీసుకోవడాన్ని సీఎం ఏక
ఎంపీటీసీ నుంచి శాసనసభాధిపతి వరకు ఎదిగిన స్పీకర్ ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సమాజంలోని రుగ్మతలను శాసనసభ ద్వారా పరిష్కరిద్దామని చెప్పారు.
మారుమూల ప్రాంతమైన తమ గ్రామానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే తామంతా ఉంటామని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామస్థులు ప్రకటించారు.
Supreme Court | మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం నోటీసు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆయన వర్గానికి చెందిన శివసేన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై గ