అక్టోబర్ వరకు ఆరు విడతల్లో నీటి విడుదల: స్పీకర్ పోచారం నిజాంసాగర్, జూన్ 25: నిజాంసాగర్ నీటిని సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్�
మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. 24 గంటల్లో గువాహటి నుంచి ముంబైకి తిరిగి వస్తే మహావికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నా.. రెబల్ ఎమ్మెల్యేలు దిగిరాకపో
ఆత్మీయ సమ్మేళనాల ద్వారా పరిచయాలు పెరిగి వ్యాపార రంగం అభివృద్ధి సాధిస్తుందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మన్సూరాబాద్లోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో మూడు రోజులు
రాష్ర్టాల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పొతంగల్, కోటగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల�
రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పుట్టినరోజు వేడుకను సోమవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చాంబర్లో నిర్వహించారు
శాసనసభకు స్పీకరే సర్వాధికారి అని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర శాసనసభ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్కు హైకోర్టు ఈ వ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి హస్తం ఉన్నదని వివేకా కూతురు సునీత ఆరోపించారు. ఈ కేసులో అవినాష్రెడ్డి పాత్రపై సీబీఐతో విచారణ జరిపించాలని సోమవారం లోక్సభ స్పీకర్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిన సంఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో చోటు చేసుకుంది. సీఎం కప్ నియోజకవర్గ స్థాయి క్రీడలను గురువారం ఆమదాలవలస జూనియర్ కళాశాల మైదాన�