కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ పేరును తదుపరి సీఎంగా ప్రతిపాదించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Tdp members suspension| ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టుబట్టిన టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెన్షన్ చేశారు.
Punjab | పంజాబ్ (Punjab) అసెంబ్లీ స్పీకర్ కుల్తర్ సింగ్ సంధ్వాన్, ఇద్దరు కేబినెట్ మంత్రులకు ఆ రాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కోర్టు ధిక్కరణ కింద స్పీకర్తోపాటు మంత్రులు
అనుచిత వ్యాఖ్యలు చేసి మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని, ఆయనను సభ నుంచి బహిష్కరించాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంఐఎం ప్రధ
పాట్నా: బీహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్డీయే కూటమి ప్రభుత్వం నుంచి తప్పుకున్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి మద్దతుతో మరోసారి సీఎంగా బుధవారం ప్రమాణ స్వీ�
బీజేపీ విధానాలను తరచూ తూర్పారబట్టే శివసేన సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్టు ఈడీ అధికారిక �
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. మాల్దీవుల నుంచి గురువారం సాయంత్రం సింగపూర్ చేరుకున్న ఆయన స్పీకర్ మహింద యాపా అబేవర్దనకు తన రాజీనామాను ఈ మెయిల్ ద్వారా పంప
Eknath Shinde | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను (Eknath Shinde) శివసేన శాసనసభా పక్ష నేతగా అసెంబ్లీ స్పీకర్ గుర్తించారు. చిఫ్విప్గా తిరుగుబాటు నేత భరత్ గొగవాలేను నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించిం