రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సమాజంలోని రుగ్మతలను శాసనసభ ద్వారా పరిష్కరిద్దామని చెప్పారు.
మారుమూల ప్రాంతమైన తమ గ్రామానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటే తామంతా ఉంటామని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూర్ గ్రామస్థులు ప్రకటించారు.
Supreme Court | మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారం నోటీసు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆయన వర్గానికి చెందిన శివసేన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై గ
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడతారని భావిస్తున్న రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ పేరును తదుపరి సీఎంగా ప్రతిపాదించారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Tdp members suspension| ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టుబట్టిన టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెన్షన్ చేశారు.
Punjab | పంజాబ్ (Punjab) అసెంబ్లీ స్పీకర్ కుల్తర్ సింగ్ సంధ్వాన్, ఇద్దరు కేబినెట్ మంత్రులకు ఆ రాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. కోర్టు ధిక్కరణ కింద స్పీకర్తోపాటు మంత్రులు