నిజామాబాద్ : దేశంలోని ప్రజలందరికి సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన స్వాతంత్య్రం అని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శనివారం బాన్సువాడ పట్టణంలో జ
కామారెడ్డి : రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఘనంగా జరుపుకునే రాఖీ పౌర్ణమిసోదరభావానిక
కామారెడ్డి : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని వనమహోత్సవంలో భాగంగా బాన్సువాడ గ్రామీణ మండలం జేకే తండాలో శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మొక్కలు నాటి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈసందర్
కామారెడ్డి : బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ చౌరస్తాలో రాధాస్వామి సత్సంగ సంస్థ వారు నూతనంగా నిర్మించే ధ్యాన మందిరానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. అదేవిధంగా సాయిక�
మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. బాన్సువాడ పట్టణంలో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో, దేశాయిపేట్లో గ్రామస్తులు బోనాల పండుగ నిర్వహించగా.. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పు�
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బోనాల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడ, దేశాయి పేట్, నస్రుల్లా బాద్లో జరిగిన బోనాల ఉత్సవాల్లో స్పీకర్ పోచారం పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్య
కాళేశ్వరం ద్వారా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇందులో 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ మరో 30 లక్షల ఎకరాలకు నూతనంగా సాగు నీరు అందుతున్నదని పేర్కొన్నారు. నిజాంసాగర�
మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో చెక్డ్యాంలు, ప్రాజెక్టులు నిర్మించడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిజాడ కనిపించేది కాదని, సింగూ రు నీటికోసం రైతులు ఎన్నోసార్లు రోడ్డెక్కాల్సి�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్,
కామారెడ్డి : అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. పసుపు, కుంకుమ, పూలు సమర్పించి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ..క్య�