అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా భారత్కు చేరుకున్నారు. యాక్సియం-4మిషన్లో తనకు బ్యాకప్ ఆస్ట్రోనాట్గా ఉన్న ప�
నాలుగు దశాబ్దాల క్రితం ఓ భారతీయుడు తొలిసారిగా అంతరిక్షంలోకి దూసుకుపోయినప్పుడు మన తొలి అడుగు పడింది. తర్వాత ఇన్నేళ్లకు మలి అడుగు పడింది. ఈ మధ్యకాలాన్ని గమనిస్తే వ్యోమ అన్వేషణలో భారత అంతరిక్ష పరిశోధన రంగ�
తెలుగు అమ్మాయి దంగేటి జాహ్నవి అరుదైన ఘనత సాధించారు. 2029లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు వ్యోమగామిగా ఎంపికయ్యారు. జాహ్న వి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. అయన ప్రయాణిస్తున్న డ్రాగన్ వ్యోమనౌక ‘గ్రీస్'.. ఐఎస్ఎస్తో విజయవంతంగా �
Shubhanshu Shukla | భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్షం (International Space Station) నుంచి ఓ సందేశం పంపారు. ఈ ప్రయాణంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు.
పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పర్యటించనున్నారు. కాగా వారికి స్వాగతం పలుకుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణార�
North Korea: గోల్డెన్ డోమ్ రక్షణ కవచం వల్ల.. అంతరిక్ష అణ్వాయుధ యుద్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఉత్తర కొరియా పేర్కొన్నది. గోల్డెన్ డోమ్ కవచంతో.. తమ అణ్వాయుధ సామర్థ్యం తగ్గిపోతుందని ఉత్తర కొరి
ఇప్పటివరకు ఏ దేశమూ కూడా రోదసిలో సూపర్ కంప్యూటర్లను ఏర్పాటుచేయలేదు. ప్రపంచంలోనే మొదటిసారిగా చైనా దీనిని ఆవిష్కరించబోతున్నది. ఏఐ (కృత్రిమ మేథస్సు)తో పనిచేసే 12 శాటిలైట్స్ను రోదసిలోకి పంపి.. ఈ శాటిలైట్స్
వ్యోమగాములకు ఆహార సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడంపై ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. మాంసాహార ఉత్పత్తులపై ప్రయోగాలు చేస్తున్నారు. లూనార్ హాచ్ ప్రాజెక్టులో భాగంగా పరిశోధకుడు డాక్�
అంతరిక్షంలో సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు జపాన్ సన్నాహాలు చేస్తున్నది. స్పేస్లో సూర్యరశ్మి సాయంతో కరెంటును తయారు చేసి, అక్కడి నుంచి నేరుగా భూమిపైకి పంపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. స్పేస�
అంతరిక్షంలో ఆహారాన్ని పండించటంపై ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) తాజాగా ఓ విప్లవాత్మక ప్రాజెక్ట్ను చేపట్టింది.
ఆ మధ్య వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ..’ సినిమా చూసే ఉంటారుగా. అందులో హీరోయిన్ పదేపదే ‘నాకు స్పేస్ కావాలి’ అంటూ.. ‘కొంచెం దూరంగా ఉండాల’ని చెప్తూ ఉంటుంది. సినిమాలో ఇది కొంచెం ఫన్నీగా అనిపించినా, నిజ జీవితంలో �