స్మార్ట్ఫోన్ చేతిలో లేకుంటే చాలా మందికి దిక్కుతోచదు. నిత్య జీవితంలో అది భాగమైంది. అయితే రోదసిలోకి వేల కిలోమీటర్లు ప్రయాణించే వ్యోమగాములు మాత్రం వాటికి దూరంగా ఉండాల్సిందే.
పలువురు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించిన ఓ గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) నిశితంగా పరిశీలిస్తున్నారు. 2024 YR4గా నామకరణం చేసిన ఈ గ్రహశకలం 2032 డిసెంబర్ 22న చంద్రుడిని ఢీకొట్టే అవకాశం 4 శాతం వరకు ఉ�
ISRO : ఇస్రో కొత్త ప్రణాళిక వేసింది. ఆకాశంలో డేటా సెంటర్లను నిర్మించాలని భావిస్తున్నది. భవిష్యత్తులో కలగబోయే టెక్నాలజీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్పేస్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలన�
ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ శాటిలైట్స్లో ఒకటి ఇటీవల అంతరిక్షం నుంచి అదుపుతప్పి కుప్పకూలింది. ఈ శాటిలైట్లోని కొన్ని భాగాలు భూమి వైపునకు దూసుకొస్తున్నాయి.
స్పేస్ టూరిజం ఇప్పడిప్పుడే ఊపందుకుంటున్నది. దీనికి మరింత ఊపు తెచ్చేందుకు కాలిఫోర్నియా లోని స్పేస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అద్భుత ప్రణాళిక రచించింది.
రష్యా దాడులు అంతరిక్షంలో పెరిగినట్లు ఫ్రెంచ్ మేజర్ జనరల్ విన్సెంట్ చుస్సీయూ పాశ్చాత్య దేశాలను హెచ్చరించారు. శాటిలైట్లకు అంతరాయాలు కలిగించడం కోసం రష్యా రకరకాల పద్ధతులను పాటిస్తున్నదన్నారు. జామింగ
అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా, ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా భారత్కు చేరుకున్నారు. యాక్సియం-4మిషన్లో తనకు బ్యాకప్ ఆస్ట్రోనాట్గా ఉన్న ప�
నాలుగు దశాబ్దాల క్రితం ఓ భారతీయుడు తొలిసారిగా అంతరిక్షంలోకి దూసుకుపోయినప్పుడు మన తొలి అడుగు పడింది. తర్వాత ఇన్నేళ్లకు మలి అడుగు పడింది. ఈ మధ్యకాలాన్ని గమనిస్తే వ్యోమ అన్వేషణలో భారత అంతరిక్ష పరిశోధన రంగ�
తెలుగు అమ్మాయి దంగేటి జాహ్నవి అరుదైన ఘనత సాధించారు. 2029లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు వ్యోమగామిగా ఎంపికయ్యారు. జాహ్న వి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించారు. అయన ప్రయాణిస్తున్న డ్రాగన్ వ్యోమనౌక ‘గ్రీస్'.. ఐఎస్ఎస్తో విజయవంతంగా �
Shubhanshu Shukla | భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్షం (International Space Station) నుంచి ఓ సందేశం పంపారు. ఈ ప్రయాణంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు.
పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పర్యటించనున్నారు. కాగా వారికి స్వాగతం పలుకుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణార�
North Korea: గోల్డెన్ డోమ్ రక్షణ కవచం వల్ల.. అంతరిక్ష అణ్వాయుధ యుద్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఉత్తర కొరియా పేర్కొన్నది. గోల్డెన్ డోమ్ కవచంతో.. తమ అణ్వాయుధ సామర్థ్యం తగ్గిపోతుందని ఉత్తర కొరి