అంతరిక్ష ప్రయోగాల్లో చైనా వ్యోమగాములు కొత్త రికార్డును సృష్టించారు. మొదటిసారిగా రోదసిలో చేపలను పెంచారు. నవంబర్ 4న ముగిసిన షెన్జౌ-18 మిషన్లో భాగంగా ఈ ప్రయోగాన్ని జరిపారు.
భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించి శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. గ్రహశకలాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టినప్పుడు ఏర్పడ్డ అంతరిక్ష ధూళి కారణంగానే భూమిపై జీవం ఉద్భవించిందని తెలిపారు. �
స్పేస్ఎక్స్ పొలారిస్ డాన్ మిషన్ వ్యోమగామి బృందం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్పేస్వాక్ను విజయవంతంగా పూర్తి చేసింది. బిలియనీర్ జేర్డ్ ఐసాక్మ్యాన్ మొదట నడవగా ఆ తర్వాత స్పేస్ఎక్స�
‘స్వాతంత్య్రమంటే ఏమిటో నిర్వచించుకోలేని దశలోనే దశాబ్దాలు గడిచిపోవడం నిజంగా విషాదకరం’ అని అన్నారు ఆరుద్ర. స్వాతంత్య్ర పోరాటంలో ఆస్తులు, అశువులు కోల్పోయిన యోధులంతా నేడు తిరిగి పుట్టినా (బహుశా) పరిస్థితు
నాసా ఇప్పుడు అంతరిక్షంలో ఒక అద్భుత నిధిని కనుగొంది. వందల కోట్ల రూపాయల విలువైన బంగారం, ప్లాటినం, ఇతర విలువైన లోహాలను అన్వేషించింది. 1852లో అన్నీబలే డి గాస్పరిస్ కనుగొన్న గ్రహశకలం16 సైకిపై 140 మైళ్ల వ్యాస పరిధిల
భవిష్యత్తులో అంతరిక్షంలో చేపట్టబోయే నిర్మాణాల కోసం కావాల్సిన పదార్థాలను గ్రహశకలాల నుంచి సేకరించే అవకాశం ఉందని అంటున్నది బెంగళూరుకు చెందిన అంతరిక్ష రంగ స్టార్టప్ పిక్సెల్ స్పేస్.
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి రోదసి యాత్రకు వెళ్లనున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన ‘స్టార్లైనర్' వ్యోమనౌకలో ఆమె మరో వ్యోమగామి బచ్ విల్మోర్తో కలసి అంతరిక
nuclear weapons: అంతరిక్షంలో అణ్వాయుధాలను మోహరించేందుకు రష్యా ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా పేర్కొన్నది. జాతీయ భద్రతకు ఇది తీవ్ర విఘాతంగా మారే అవకాశాలు ఉన్నట్లు అమెరికా తెలిపింది. న్యూ యార్క్ టైమ్స్�
Budget 2024 : పార్లమెంట్లో గురువారం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో అంతరిక్ష విభాగానికి ప్రాధాన్యత దక్కింది. 2024-25 సంవత్సరానికి స్పేస్కు రూ. 13402 కోట్లు కేటాయించార�