దీపావళి పండుగ సందర్భంగా పటాకుల దుకాణాదారులు త ప్పకుండా సంబంధిత డివిజినల్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపా రు.
మంత్రాలు చేస్తుందనే అనుమానంతో ఓ వృద్ధురాలి ఒంటిపై పెట్రో ల్ పోసి నిప్పంటించిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలలో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
అర్జీదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సంబంధిత అధికారులుకు సూచించారు. సోమవారం జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఆదివారం మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట,అల్లాదుర్గం, రేగోడ్ పీఎస్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా�
ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్రెడ్డి తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలని, లేకపోతే చెప్పు దెబ్బలు తింటాడని టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత హెచ్చరించారు.
పోలీస్ అమరుల త్యాగాలకు సెల్యూట్ అని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్కార్వర్టర్స్లో నూతనంగా అమరవీరుల ముఖచిత్రాలతో ఏర్పాటు చేసిన స్తూపం వద్ద జిల్లా అదనపు �
ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసుశాఖ నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. మద్యం, డబ్బు అక్రమంగా రవాణా కాకుండా ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి.. వచ్చీపోయే వాహనాలను తనిఖీ చేస్తున్నది.
జైలులోని ఖైదీల భద్రత చాలా ముఖ్యమని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వుల మేరకు ఆదిలాబాద్ జిల్లా జైల్లో సోమవారం జైల్ సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. హాజరైన �
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి, బీమా నదులకు వరద పోటెత్తుతున్నది. శనివారం పెన్గంగ ఉప్పొంగి ప్రవహించింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది.
ఆదిలాబాద్ పట్టణంలోని బంగారిగూడకు చెందిన శిశువులను విక్రయించిన కేసులో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్స్టేషన్లో బుధవా
ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మండలంలో ఆదివారం జంట హత్యలు కలకలం రేపింది. సీతాగొంది పంచాయతీ గర్కంపేట్ శివారులో ఒక చేనులో రెండు మృతదేహాలను ఆదివారం స్థానికులు గుర్తిం చారు. వెంటనే స్థానిక సర్పంచ్ భీంరా�
ఆంధ్రా, ఒడిశా బార్డర్ నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఆదిలాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న గంజాయి స్మగర్లను అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్�