SP Sindhu Sharma | జిల్లా ప్రజలకు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలని కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ పేర్కొన్నారు. గురువారం కామారెడ్డి పోలీస్ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
మావోయిస్టుల సిద్ధాంతాలు నచ్చక ఇద్దరు మావోలు లొంగిపోయినట్లు కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్ర వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరా లను వెల్లడించారు.
కామారెడ్డి జిల్లాలో గతేడాది కన్నా ఈసారి నేరాల సంఖ్య పెరిగింది. మహిళా సంబంధిత నేరాల్లోనూ పెరుగుదల నమోదైంది. కామారెడ్డి జిల్లాలో ఏడాది వ్యవధిలో నమోదైన కేసుల వివరాలను ఎస్పీ సింధూశర్మ వెల్లడించారు.
కామారెడ్డి జిల్లాలో ఎస్సై, మహిళా కానిస్టేబుల్తో పాటు మరో యువకుడు మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. ఎస్సై సాయికుమార్ (33)కు వృత్తిపరంగా మంచి జీవితం ఉంది. గర్భిణి అయిన భార్య, కుమారుడు ఉన్నారు. ఆత్మహత్య చేస�
అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ముగ్గురు మృతి చెందడం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. అందులో ఎస్సై, మహిళా కానిస్టేబుల్ ఉండడం పోలీసు వర్గాలను కలవరపాటుకు గురి చేసింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్ (33), బీబీపేట�
కామారెడ్డి జిల్లా పోలీసుశాఖలో బుధవారం రాత్రి కలకలం రేగింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్, బీబీపేట మహిళా కానిస్టేబుల్ శ్రుతి అదృశ్యం కావడం, వారి సెల్ఫోన్లు అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు కట్టపై లభ్యం కావ�
కామారెడ్డి జిల్లా ఎస్పీ, నిజామాబాద్ ఇన్చార్జి సీపీ సింధూశర్మ త్వరలో బదిలీ కానున్నట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో హైదరాబాద్కు బదిలీచేయాలని ఆమె ప్రభుత్వానికి విన్నవించుకున్నట్లు విశ్వసనీయవర్గాల ద�
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం�
మహిళా వైద్య సిబ్బందిని లైంగికంగా వేధించిన వ్యవహారంలో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్పై దేవునిపల్లి పోలీసుస్టేషన్లో బుధవారం ఐదు కేసులు నమోదయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన�
ఉమ్మడి జిల్లాలో వడ్డీ వ్యాపారులపై దాడుల నేపథ్యంలో ‘బీర్షెబా’ వ్యవహారం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపిన భారీ ఆర్థిక మోసంపై పోలీస్ శాఖ మౌనం వహిస్తుండడం తాజాగా చర్చనీయాంశమైంది.
కామారెడ్డి జిల్లాలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు గాంధారి, భిక్కనూరు, నస్రుల్లాబాద్, బీర్కూర్, ఎల్లారెడ్డి పట్టణంలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసుల దాడులు కల
కేసుల సత్వర పరిష్కారమే అందరి ధ్యేయం కావాలని హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా న్యాయస్థాన భవనంలో నూతన 2వ అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానాన్ని (కోర్టును)వర్చువ�